తమిళనాడులోని పెరంబూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న సెల్వరాజ్, జ్యోతిచిత్ర (37) దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త సెల్వరాజ్ కేరళలో ఉద్యోగం చేస్తూ సంపాదన అంతా భార్యకు పంపుతున్నాడు. ఈ క్రమంలోనే...
తాను ఎంతో ఘాడంగా ప్రేమించిన ప్రియురాలి సంతోషం కోసం ఆమె భర్తపైనే దాడి చేశాడు ఓ ప్రియుడు. ముంబైలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైకి చెందిన సచిన్ యాదవ్...
ప్రపంచంలో చాలా దేశాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాలు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల ద్వారా...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. రెండు జంట నగరాలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. ఓ వైపు నగర వ్యాప్తంగా ఉన్న నాలాలు భయంకరంగా పొంగి పొర్లుతున్నాయి. ఇక లోతట్టు...
హైదరాబాద్లో దారుణం జరిగింది. ముంబైకు చెందిన ఓ యువతిని బర్త్ డే పార్టీ ఉందని ఇక్కడకు రప్పించి ఆమెకు మద్యం తాగించి ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో ఆ యువతి ముంబై పోలీసులను...
తెలంగాణలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టే ఉన్నాయి. అయితే పట్నాలు, పల్లెల్లో ఇంకా రోగుల సంఖ్య భారీగానే ఉంది. ఇప్పటకీ పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ భారీన పడుతున్నారు. ఇప్పటికే...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి బిహార్ అసెంబ్లీ ఎన్నికల మీదే ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా ? అని అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పక్షాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి....
ఐపీఎల్ 2020 ఇప్పటికే తొలి అంకం ముగిసింది. అన్ని జట్లు ఏడేసి మ్యాచ్లు ఆడాయి. ఇకపై ప్రతి మ్యాచ్ అన్ని జట్లకు కీలకంగానే ఉంటుంది. నాకౌట్ రేసులో ఉండాలంటే చావోరేవో అన్నట్టుగానే పోరాడాలి....
ప్రేమించడం లేదని ఓ యువతిని సజీవదహనం చేయడంతో బెజవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన ఓ యువతి ( 24) విజయవాడలో ఓ...
ఉమ్మడి కరీంనగర్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ మైనర్ బాలిక గర్భం దాల్చి చనిపోయింది. దీంతో ఈ విషయం ఎవ్వరికి తెలియకుండా ఆ బాలిక...
భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. పలు చోట్ల తీవ్రంగా పంట నష్టం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో కోస్తా ఆంధ్రాతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ భారీ...
సమాజంలో రోజు రోజుకు వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. వీటి వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నా ప్రజలు మాత్రం శారీరక సుఖం కోసం వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం...
దేశంలో రోజు రోజుకు మహిళలపై అరాచకాలు అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. ఉత్తర భారత్లో యూపీ, బిహార్ లాంటి రాష్ట్రాలలో పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా.. ఎంత మందికి శిక్షలు...
ఏపీలో అధికార వైఎస్సార్సీపీకి తాజా హైకోర్టు నిర్ణయం మరో షాక్లా ఉందని విశ్లేషకులు, మీడియా వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు కేసుల విషయంలో హైకోర్టు తీర్పులు అధికార వైఎస్సార్సీపీకి మైనస్...
ఇప్పుడు అంటే ఒంటినిండా పచ్చబొట్టులు వేయించుకోవడం, టాటూస్ వేయించుకోవడం కామన్ అయిపోయింది. ఒకప్పుడు అలా కాదు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే.. అది కూడా చాలా రేర్...