Moviesబిగ్ షాకింగ్: ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్.. విగ్నేశ్ కు దిమ్మ తిరిగే...

బిగ్ షాకింగ్: ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్.. విగ్నేశ్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన నయన్..!?

ఓ మై గాడ్ ..నయనతార నిజంగా ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిందా ..నమ్మలేకపోతున్నాం.. ఇంత బ్రాడ్ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి..? ఇలాంటి కామెంట్స్ నే ఇప్పుడు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా కోలీవుడ్ మీడియాలో నయనతార పేరు మారుమ్రోగిపోతుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎవరు గ్రీన్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న అంశం నయనతార – విగ్నేశ్ శివన్ సరోగసి కవల పిల్లల మ్యాటర్.

పెళ్లైన నాలుగు నెలలకే వీరిద్దరూ ఇద్దరు కవల పిల్లలకు అమ్మానాన్నలు అవ్వడం సోషల్ మీడియాలోనే కాదు దేశవ్యాప్తంగా షాకింగ్ అనిపించింది . అయితే అది సరోగసి ప్రాసెస్ కారణంగా అవడం వల్ల మరింత చిక్కుల్లో ఇరుక్కున్నారు నయనతార విగ్నేశ్.. ఇండియాలో సరోగసి బ్యాన్ అవడం తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అవ్వడం ..ఈ క్రమంలోని సరోగసి ప్రాసెస్ ఫుల్ డీటెయిల్స్ తమిళనాడు ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలని ఆర్డర్స్ వేయడం నయనతార పరువు తీసినట్లైంది.

కాగా ఈ క్రమంలోనే కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. విగ్నేశ్ శివన్ అమ్మగారు ఆ కవల పిల్లలకి మా వంశం కాదని మా వంశం వర్తించదని చెప్పుకోరావడం సంచలనంగా మారింది అంటూ కోలీవుడ్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో నయనతార షాకింగ్ డెసీషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. నయనతార గతంలో తన ఆస్తి మొత్తం విగ్నేశ్ పేరిట రాయడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసిందట.

అంతేకాదు విగ్నేశ్ కి దూరంగా వేరేగా ఉంటుందట. ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం విగ్నేశ్ శివన్ అమ్మగారు చేసిన కామెంట్స్ అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈ క్రమంలోని వేణు స్వామి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. గతంలో నయనతార విగ్నేశ్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలిసిన టైంలో నయనతార జాతకం బాగోలేదని ఆమె విడాకులు తీసుకునే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news