Movies"క్షమించండి సార్"..చిరంజీవికి కాల్ చేసి మరి సారీ చెప్పిన ఎన్టీఆర్..అసలు ఏమైందంటే..?

“క్షమించండి సార్”..చిరంజీవికి కాల్ చేసి మరి సారీ చెప్పిన ఎన్టీఆర్..అసలు ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ కాల్ చేసి సారీ చెప్పాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. దానికి కారణం అక్కినేని నాగార్జున అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . మనకు తెలిసిందే.. అక్కినేని నాగార్జున – ఎన్టీఆర్ – చిరంజీవి ముగ్గురు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోస్ . అయితే సీనియర్ హీరో ఎవరు అంటే మాత్రం చిరంజీవి – నాగార్జున పేర్లే చెప్పాలి.

నాగార్జున కూడా చిరంజీవికి స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు . అయితే సింహాద్రి సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అప్పుడు హోస్ట్ అడిగిన ప్రశ్నకి తారక్ ఇచ్చిన ఆన్సర్ జనాలకి నచ్చలేదు. ” పెద్ద హీరో అంటే మా తాతగారు ఎన్టీ రామారావు గారు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు”.

అయితే కొంతమంది ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు . ఎన్టీఆర్ పై ట్రోలింగ్ చేశారు . అంతేకాదు ఆ ఇంటర్వ్యూ చూసిన నాగార్జున సైతం ఎన్టీఆర్ కు కాల్ చేసి మరి చిరంజీవికి సారీ చెప్పు అంటూ వార్నింగ్ ఇచ్చారట. తప్పు అలా మాట్లాడకూడదు .. ఇండస్ట్రీలో పెద్దవాళ్లు .. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి తెలిసి తెలియక నువ్వు మాట్లాడిన మాటలు నీ కెరీర్ ని డౌన్ ఫాల్ చేస్తాయి.. ముందు చిరంజీవికి కాల్ చేసే సారీ చెప్పు అంటూ చెప్పుకొచ్చారట . అన్న విధంగానే ఎన్టీఆర్ – చిరంజీవికి కాల్ చేసి సారీ చెప్పారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news