Movies"ఆ ఇద్దరి వల్లే ఆ సినిమా చేయలేకపోయా"..రకుల్ ప్రీత్ సెన్సేషనల్...

“ఆ ఇద్దరి వల్లే ఆ సినిమా చేయలేకపోయా”..రకుల్ ప్రీత్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

రకుల్ ప్రీత్ సింగ్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది . కాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ హీరో లు చరణ్ – తారక్ పై సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో ఎంఎస్ ధోని సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే.

బాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది . ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్గా నటించింది . అయితే ముందుగా ఈ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను అప్రోచ్ అయ్యారట మేకర్స్ . కానీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో నాన్నకు ప్రేమతో , సరైనోడు, ధృవ సినిమాలు చేస్తూ ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కాలేక ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ చిత్రాన్ని వదులుకున్నట్లు తెలిపింది .

లేదంటే దిశాపటాని పాత్రలో తానే నటించాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఆ సినిమా చేసుంటే బాలీవుడ్ లో మంచి కెరియర్ ఉండేది అంటూ కూడా చెప్పింది. దీంతో ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దక్షిణాదిలో బడా స్టార్స్ సరసన నటించి మెప్పించింది. సౌత్ లో దాదాపు 15 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంది. ఈ గ్యాప్ లో తనకు బాలీవుడ్ నుంచి కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news