Movies"ఆది ఫురుష్" మానియా స్టార్ట్: 10 వేల టికెట్లు బుక్ చేసుకున్న...

“ఆది ఫురుష్” మానియా స్టార్ట్: 10 వేల టికెట్లు బుక్ చేసుకున్న స్టార్ హీరో.. ప్రభాస్ రేంజ్ అంటే ఇదేగా..!!

ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఆది పురుష్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. టాలీవుడ్ రెబల్ హీరో గా ఎంతో పాపులారిటి సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఆది పురుష్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా తిరుపతిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్ .

ఎట్టకేలకు ఫుల్గా సక్సెస్ అయ్యారు . కాగా ఇదే క్రమంలో సినిమాకి సంబంధించిన పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా ఇప్పటికే ఆది పురుష్ టికెట్స్ ను భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తున్న అభిమానులు ..ప్రభాస్ ఈ సినిమా ద్వారా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను . ఇదే క్రమంలో టాలీవుడ్ – బాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం భారీ సంఖ్యలో టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉండడం గమనార్హం.

కాగా ఇప్పటికే కార్తికేత 2 నిర్మాత 10000 టికెట్లను కొనుగోలు చేసి తెలంగాణలోని అనాధ శరణాలయాలకు, వృద్ధాశ్రమంలో ఉండే పేద ప్రజలకు పంపిణీ చేశారు . కాగా ఇప్పుడు అదే లిస్టులోకి మరో స్టార్ హీరో ఆడ్ అయిపోయారు. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ హస్బెండ్ రణబీర్ కపూర్ . ఆదిపురుష్ సినిమా 10,000 టికెట్లను కొనుగోలు చేసి అనాధ శరణాలయంలో ఉండే పిల్లల కు డొనేట్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news