Newsపిల్లల విషయంలో లావణ్య సంచలన నిర్ణయం..యధా అక్క తధా చెల్లి..దొందు దొందే..!?

పిల్లల విషయంలో లావణ్య సంచలన నిర్ణయం..యధా అక్క తధా చెల్లి..దొందు దొందే..!?

ర్జన్ ఏంటో తెలియదు కానీ ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో పలు ఛానల్స్ లో లావణ్య త్రిపాఠి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోపోతుంది. లావణ్య త్రిపాఠి మనకు కొత్తగా పరిచయమైన వ్యక్తి కాదు . గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే అప్పుడు లేని క్రేజ్ ఆమెకు ఇప్పుడు ఎలా వచ్చింది ..? అంటే మాత్రం దానికి రీజన్ వరుణ్ తేజ్ అని చెప్పాలి.

వరుణ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోవడం కారణంగా ఆమె కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . రీసెంట్గా లావణ్య త్రిపాఠి పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే మెగా కోడలు ఉపాసన ఏకంగా పదేళ్లు గ్యాప్ తీసుకొని పిల్లలను ప్లాన్ చేసుకుంది . అయితే ఇప్పుడు అదే పనిని చేయబోతుంది లావణ్య త్రిపాఠి అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం లావణ్య త్రిపాఠి కొన్ని సంవత్సరాల పాటు పిల్లలను వద్దనుకుంటుందట. అంతేకాదు ఆమె మళ్ళీ సినిమాలో నటించాలి అని ఫిక్స్ అయిందట. అంతేనా కొత్తగా ఒక ప్రొడక్షన్ హౌస్ తో స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిందట. అలాగే ఓ బ్రాండెడ్ డిజైనర్ షోరూమ్ కూడా ఓపెన్ చేయాలి అని సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన దుస్తులను తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఓ వెబ్సైట్ ని రన్ చేయబోతుందట .

ఇలా తన లైఫ్ లో చాలా డ్రీమ్స్ ఉన్నాయని ..ఆ డ్రీమ్స్ ఫుల్ ఫిల్ అయ్యాకే పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలని డిసైడ్ అయిందట . దీంతో సోషల్ మీడియాలో మెగాహేటర్స్ కి మళ్ళీ చిక్కేసింది మెగా ఫ్యామిలీ .. ఉపాసన పదేళ్లు తీసుకుంది.. నువ్వు ఏకంగా దాని డబల్ చేసి 20 ఏళ్లు తీసుకుంటావా ఏంటి ..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news