Gossipsఒక్క పైసా కూడా తగ్గించను..మెగాస్టార్ అయితే ఏంటి.. హీరోయిన్ గా నాకు...

ఒక్క పైసా కూడా తగ్గించను..మెగాస్టార్ అయితే ఏంటి.. హీరోయిన్ గా నాకు క్రేజ్ ఉంది..?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. ఈయనతో ఒక్క సినిమా అయినా నటిస్తే చాలు అనుకునే హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అలాంటి అవకాశం వస్తే ఏ హీరీయిన్ అయిన ఎగిరి గంతేస్తుంది. కానీ , ఇక్కడ మాత్రం ఆ బడా హీరోయిన్ ఒక్క కారణంతో వదులుకుంటుంది. ఇమతకి ఎవరా హీరోయిన్..?? ఏమి ఆ కధ..?? తెలుసుకుందా రండి..!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ షూటింగ్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. వెంకీమామతో హిట్ అందుకున్న కె.ఎస్ రవీంద్ర మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఎమోషనల్‌, యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌తో బాబీ, చిరు కోసం ప్రత్యేకంగా రేడి చేసిన ఈ స్క్రిప్ట్‌ చిరుకు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడు. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించి.. ఓ అసక్తికర అప్‌డేట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ.. సోనాక్షి సిన్ హాని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్స్ హవా బాగా నడుస్తోంది. బీ టౌన్‌లో ఫేమస్ అయిన హీరోయిన్స్‌పై తెలుగు దర్శకనిర్మాతలు కన్నేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కిందని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. బాబీ టీం సోనాక్షిని సంప్రదించి కథ వివరించగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట.

కానీ, చివ్ర్లో షాకింగ్ ట్వీస్ట్ పెట్టిందట. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ సినిమా కోసం ఏకంగా మూడున్నర కోట్లు డిమాండ్ చేసిందట. అంతేకాదు ..ఒక్క పైసా కూడా తగ్గేది లేదంటూ తేల్చి చెప్పేసిందట. “మెగాస్టార్ సినిమా అయితే ఏంటి గొప్ప.. నాకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది..నాకు రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాల్సిందే అంటూ మొహానే చెప్పేసిందట. ఇందులో నిజమెంతో తెలియదు గానీ..ప్రస్తుతం..ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news