Moviesశ్రీదేవి చనిపోయిన తర్వాత జాన్వీ కపూర్ ఆ పని చేయడం మానేసిందా..?...

శ్రీదేవి చనిపోయిన తర్వాత జాన్వీ కపూర్ ఆ పని చేయడం మానేసిందా..? ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దుబాయ్లో ఫ్యామిలీ వెడ్డింగ్ కోసం అటెండ్ అవ్వడానికి వెళ్ళిన శ్రీదేవి అక్కడ హోటల్లో బాత్ టబ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది . ఆమె మరణం పై ఇప్పటికీ పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చే నాధుడే లేకుండా పోయాడు . కాగా జాన్వి కపూర్ శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది .

తల్లి ఎంత స్టార్ హీరోయిన్ కావడానికి బాగా ట్రై చేస్తుంది. అయితే ఆమె దురదృష్టం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది . జాన్వి కపూర్ ప్రజెంట్ తెలుగులో డెబ్యూ ఇస్తుంది .దేవర సినిమాతో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. అదేవిధంగా బుచ్చిబాబు సనా – రామ్ చరణ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోను హీరోయిన్గా సెలెక్ట్ అయింది . ఇలాంటి క్రమంలోనే శ్రీదేవి మరణం తర్వాత జాన్వి కపూర్ ఇప్పటివరకు ఆ పని చేయలేదు అనే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

జాన్వి కపూర్ కి స్మోకింగ్ చేసే అలవాటు బాగా ఎక్కువగా ఉండేదట . ఈ విషయం తల్లి శ్రీదేవికి కూడా తెలుసు. చాలా సార్లు మందలించింది అంటూ కూడా వార్తలు వినిపించాయి. శ్రీదేవి బ్రతికున్నప్పుడు స్మోకింగ్ మానేయ్.. మానేయ్.. అంటూ చాలా సార్లు చెప్పి చూసిందట . అయినా స్మోకింగ్ ఆపలేకపోయింది . అయితే తల్లి మరణంతో ఆమె చివరి కోరిక తీర్చడానికి జాన్వీ కపూర్ స్మోకింగ్ మానేసిందట . ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news