Moviesడైరెక్టర్ ఛండాలమైన పని.. సెట్స్ నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయిన స్టార్...

డైరెక్టర్ ఛండాలమైన పని.. సెట్స్ నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్.. అసలు ఏమైందంటే..?

ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా మనం గ్రాఫిక్స్ చూస్తున్నాం. ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించే డైరెక్టర్ లు కూడా బాగా ఎక్కువైపోయారు . చంపపై కొట్టకపోయినా సరే కొట్టినట్లు ముద్దు పెట్టకపోయినా సరే పెట్టినట్లు చూపించే అంత స్కిల్స్ పెరిగిపోయాయి.. చేతిలో డబ్బులు ఉంటే కొండమీద కోతిని కూడా మార్ఫ్ చేసి చూపించే విధంగా టెక్నాలజీ పెరిగిపోయింది . అయితే గతంలో సినిమా ఇండస్ట్రీలో అలాంటివి చాలా తక్కువగా ఉండేటివి. కాగా డైరెక్టర్స్ నాచురాలిటీ కోసం చాలా కష్టపడేవారు.

ఈ క్రమంలోనే పలువురు హీరోయిన్స్ ని డైరెక్ట్ గా కొట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఓ హీరోయిన్ ని కొట్టించడంతో ఆ హీరోయిన్ ఏడ్ఛుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ సౌందర్య. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సౌందర్య కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్ హిట్ మూవీ అంతఃపురం . కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో.. జగతిబాబు హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . సంచలన రికార్డులను నెలకొల్పింది. కాగా ఈ సినిమాలో ఓ సీన్ చేస్తున్నప్పుడు కృష్ణవంశీ చేసిన పనికి సౌందర్య ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయిందట . ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ సౌందర్యాన్ని లాగిపెట్టి కొడతాడు . అయితే ఎన్నిసార్లు ట్రై చేసిన నేచురల్ లుక్ రాకపోవడంతో ..కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ ని నిజంగానే సౌందర్యను లాగిపెట్టి కొట్టించాడు . అయితే ఆ మూమెంట్లో సౌందర్య బాగా ఏడ్చిందట. ఇంటికి వెళ్లిపోయిందట . రెండు రోజులు షూటింగ్ కి రాలేదట. ఆ తర్వాత పరిస్థితి తెలుసుకున్న సౌందర్య నాచురాలిటీ కోసమే ఇలా డైరెక్టర్ చేశారు అని తెలిసి మళ్ళీ షూట్ లో జాయిన్ అయిందట . ఈ సినిమా ఆమె కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news