Moviesమహేశ్ బాబు కొడుకు గౌతమ్ అంత పని చేశాడా..? ఆవేదనలో నమ్రత..!!

మహేశ్ బాబు కొడుకు గౌతమ్ అంత పని చేశాడా..? ఆవేదనలో నమ్రత..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య రీసెంట్గా షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మనకు తెలిసిందే మహేష్ బాబు నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఈ జంట కి ఇద్దరు పిల్లలు ఉన్నారు . ఒకరు గౌతమ్ మరొకరు సితార. ఇద్దరు చదువులతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కాగా మొదటి నుంచి పిల్లలను స్వేచ్ఛగా వదలాలి అని భావించిన మహేష్-నమ్రత.. గౌతమ్ – సితార విషయంలో అలానే బిహేవ్ చేశారు .

వాళ్ళు ఎక్కడికి వెళ్లినా సరే తమతో తీసుకెలే ప్రపంచాన్ని చూపించడానికి ట్రై చేశారు . సితార ఎంత మెచ్యూర్డ్ గా ఉంటుందో దాన్ని చూస్తేనే అర్థం అయిపోతుంది . కాగా రీసెంట్ గా గౌతమ్ తన కాలేజీ వాళ్ళతో కలిసి కల్చరల్ వరల్డ్ టూర్ కి వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన పిక్స్ ని నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ .. కొడుకు గురించి ఎమోషన్ల అయింది .

“ఫస్ట్ టైం మా చిన్ని కన్నా మేము లేకుండా టూర్ కి వెళ్తున్నాడు. ఈ టూర్ తనకి ఎన్నో నేర్పించాలని కోరుకుంటున్నాను . కానీ ఓ తల్లిగా తను ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఇబ్బంది పడతాడేమో అని . నా భయం నాకుంటుంది . నాలో సగభాగం దూరమవుతున్న భావన కలుగుతున్నా దీని జీర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ బాధ గౌతమ్ తిరిగి కళ్ళ ముందుకు వచ్చేవరకు తీరదు. ఈ ట్రిప్ నీకు ఎన్నో అనుభవాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ..”అంటూ నమ్రత చాలా ఎమోషనల్ గా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news