Moviesఓరి దేవుడోయ్..మళ్ళీ అలాంటి పనులు చేయడం మొదలు పెట్టిన సమంత..ఇక అడుక్కు...

ఓరి దేవుడోయ్..మళ్ళీ అలాంటి పనులు చేయడం మొదలు పెట్టిన సమంత..ఇక అడుక్కు తినాల్సిందే..!!

యస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత మయోసైటిస్ వ్యాధికి గురైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం మానేసింది . అంతకుముందు సమంత ఎలాంటి ఫోటో లు షేర్ చేసిందో మనం చూసాం . ఒక్క ఫోటో షేర్ చేస్తేనే మిలియన్ వ్యూస్ తగ్గించుకునేవి . ఒక్కొక్క ఫోటోతో సోషల్ మీడియాని మడత పెట్టేసేది.

ఆ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ టెంప్ట్ చేసేది . అయితే మయోసైటిస్ వ్యాధికి గురైన తర్వాత ఆమె పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం కూడా మానేసింది . పూర్తి కాన్సన్ట్రేషన్ ఆరోగ్యం పైన చేసింది . అయితే ఇప్పుడు మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడటంతో ఆమె మళ్ళీ తన పాత పనులను ప్రారంభించింది . మళ్ళీ పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తుంది. స్టైలిష్ గా హాట్ గా ఉండే ఫొటోస్ ను షేర్ చేస్తుంది.

తాజాగా సమంత ఎంఎస్ గోల్డ్ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నింది. రెడ్ శారీలో సమంత అప్సరసలా వెలిగిపోతుంది. హాట్ హాట్ గా ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోకి ఫోజులు ఇచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . దీనితో సమంత ఈజ్ బ్యాక్ అని.. యువతకు మళ్ళీ విజువల్ ఫీస్ట్ ఇచ్చింది అంటున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఇక యంగ్ బ్యూటీస్ చాప్టర్ క్లోజ్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news