Newsఈ స్టార్ హీరోల భార్యలని చూసి భయపడిపోతున్న తమన్నా.. ఎందుకంటే..?

ఈ స్టార్ హీరోల భార్యలని చూసి భయపడిపోతున్న తమన్నా.. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం తప్పు చేయకపోయినా సరే ఎదుటివారి కోపానికి బలి అవ్వాల్సి ఉంటుంది . అలా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ బలి అయ్యి ఉంటారు . అయితే రీసెంట్గా తమన్నా అలాంటి కోపానికి బలైంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఎలా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొని ఏకంగా ఒక్కొక్క సినిమాకి రెండు నుంచి మూడు కోట్లు ..మూడు నుంచి నాలుగు కోట్లు ..ఇప్పుడు నాలుగు నుంచి ఆరు కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుంది . అయితే గతంలో హీరోయిన్ తమన్నా స్టార్ హీరోల భార్యకు భయపడిన విషయాన్ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఫాన్స్ .

ఈ క్రమంలోని మొదటిగా బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి రొమాంటిక్ సీన్స్ చేసిన తర్వాత ఒకానొక సందర్భంలో ఈవెంట్లో స్నేహ రెడ్డి ఎదుట పడితే తమన్న తో మాట్లాడకుండా వెళ్ళిపోయిందట. ఆ తర్వాత ఏంటా పరిస్థితి ని ఆరా తీస్తే బద్రీనాథ్ సినిమాలో తమన్నా – అల్లు అర్జున్ రొమాన్స్ కారణమంటూ తెలిసింది . అప్పుడే స్నేహ రెడ్డికి – తమన్న కి మధ్య ఎడబాటు క్రియేట్ అయింది . ఆ తరువాత ఎన్టీఆర్ భార్యతో సేమ్ సిచువేషన్ ఎదురయిందట. ఊసరవెల్లి సినిమా టైంలో రొమాంటిక్ సీన్స్ లో చేస్తున్న టైంలో లక్ష్మీ ప్రణీత అక్కడే ఉండడం ..ఆ టైంలో తమన్నాకు ఇబ్బందికరంగా అనిపించిందట .ఒక్కసారిగా స్నేహ రెడ్డి గుర్తొచ్చిందట.

ఈ క్రమంలోనే చేయకపోతే డైరెక్టర్ అరుస్తాడు ..చేస్తే లక్ష్మి ప్రణతి ఫీల్ అవుతుంది అంటూ ఎటు తెల్చుకోలేని పొజిషన్లో కళ్ళు మూసుకొని ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసేసిందిట.తన భర్తతో నువ్వు రొమాన్స్ నా భర్తతో నువ్వు రొమాన్స్ చేస్తావా అన్న రేంజ్ లో కంటి చూపుతోనే రఫ్ఫాడించేసిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక తర్వాత లక్ష్మి ప్రణతి సైతం సేమ్ తమన్నాను చూసి కోపంగా వెళ్లిపోయిందట . ఇలా స్టార్ హీరోల భార్య కోపానికి గురైంది తమన్న అంటూ ప్రచారం జరుగుతుంది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news