Moviesఅప్పుడు సమంత చేసిన పనే.. ఇప్పుడు సాయిపల్లవి చేస్తుందిగా..క్రేజీ న్యూస్ వైరల్..!!

అప్పుడు సమంత చేసిన పనే.. ఇప్పుడు సాయిపల్లవి చేస్తుందిగా..క్రేజీ న్యూస్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఓ బాగా ట్రెండ్ గా అయిపోయింది . ఏదైనా హీరోయిన్ ఆ విషయంలో రూటు మార్చి అభిమానులకు దగ్గర అయితే అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ సోషల్ మీడియాలో మరి కొంతమంది హీరోయిన్స్ కూడా అలాగే చేస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది . అందాలు ముద్దుగుమ్మ సాయి పల్లవి తనదైన స్టైల్ సినిమాలో నటిస్తూ లేడీ పవర్ స్టార్ అంటూ టాగ్ చేయించుకున్న సాయి పల్లవి కూడా హీరోయిన్ సమంత లానే షూటింగ్ లు చేయడానికి ఇష్టపడుతుంది.

మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత KUSHI సినిమాలో నటిస్తుంది. ఆల్మోస్ట్ షూటింగ్ 50% కంప్లీట్ చేసుకుంది . అయితే సామ్ కాశ్మీర్ లో నే ఈస్ ఇనిజ్మా షూట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు సాయి పల్లవి కూడా అదే ప్రయాణం అవుతుంది. సాయి పల్లవి కాశ్మీర్ వెళ్తుందట. రాజ్ కుమార్ పెరి స్వామి దర్శకత్వంలో శివ కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా లోన్ సాయి పల్లవి కూడా నటిస్తుంది.

ఈ చిత్రం షెడ్యూల్ ని కాశ్మీర్లో మొదలుపెట్టబోతున్నారు . దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో హీరోయిన్ సమంత ఎలా చేస్తుందో అలానే సాయి పల్లవి చేస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ చేస్తున్నారు . సమంత కూడా తన ఖుషి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది కాశ్మీర్ లోనే . దీనికి సంబంధించిన పిక్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడు సమంత లాగా సాయి పల్లవి కూడా చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news