Moviesప్రభాస్ హీరో అని తెలిసి.. ఆది పురుష్ సినిమా ను రిజెక్ట్...

ప్రభాస్ హీరో అని తెలిసి.. ఆది పురుష్ సినిమా ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.. టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రెబల్ హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఆది పురుష్.. స్టార్ డైరెక్టర్ ఓం రావత్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న బాక్స్ ఆఫీస్ వద్ద గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ నమోదు చేసుకుంది . అంతేకాదు ప్రభాస్ రాముడిగా చాలా బాగా నటించాడు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి .

అయితే ఈ సినిమాల్లో మొదట సీతాదేవి పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ ను ట్రై చేశారట ఓం  రావత్ . మొదట బాలీవుడ్ బ్యూటీస్ కి ఛాన్స్ ఇచ్చిన ఓం రావత్ ఈ సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కుతూ ఉండడంతో ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్కరిని తీసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యి.. తెలుగులో సీత పాత్ర కోసం హీరోయిన్స్ సెర్చ్ చేశారట . ఎవరు సెట్ కాకపోవడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న నయనతారను చూస్ చేసుకున్నారట.

 ఇదే విషయం నయనతారకు చెప్పగా కథ నచ్చిన హీరో ప్రభాస్ అని తెలిసి రిజెక్ట్ చేసిందట.  హీరో ప్రభాస్ పక్కన సీత పాత్రకి నేను సూట్ అవ్వను .. ఆయన హైట్ కి మ్యాచ్ అవ్వను అంటూ సినిమాను రిజెక్ట్ చేసి పడేసిందట.. ఆ తర్వాత ప్రభాస్ కి తగ్గ హైట్ కోసం వెతుకుతూ ఉంటే కృతి సనన్- పూజా హెగ్డే – అనుష్క సెలెక్ట్ చేసుకున్నారట.  ఆల్రెడీ అనుష్క తో సినిమా చేయను అంటూ ప్రభాస్ కండిషన్ పెట్టడంతో ..ఆ తర్వాత పూజ హెగ్డే తో ఆల్రెడీ ప్రభాస్ కి గొడవ ఉండడంతో.. ఫైనల్లీ కృతిసనన్ ని చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news