News"ఆమె ఉసురే సమంత కు తగిలింది"..కోపంలో మొత్తం కక్కేసిన స్టార్ డైరెక్టర్..!!

“ఆమె ఉసురే సమంత కు తగిలింది”..కోపంలో మొత్తం కక్కేసిన స్టార్ డైరెక్టర్..!!

ఏ జన్మలో చేసుకున్న పాపమో తెలియదు.. కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులర్టీ సంపాదించుకున్న సమంత సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది. మంచో చెడో నాగచైతన్య నుంచి విడాకులు తీసేసుకుంది . అయితే ఆ విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు స్టార్స్ ఆమె ఫ్యాన్స్ .. అండ్ హేటర్స్ పదే పదే ఆమెను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ ఉండడం ..ఇండస్ట్రీలో ఆమె పరువును మరింతగా దిగజారుస్తుంది . రీసెంట్గా సమంతకి ఉన్న తలనొప్పులు చాలదు అన్నట్లు స్టార్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శాంతరూబన్.. సమంత పై సంచలన కామెంట్స్ చేశారు .

మనకు తెలిసిందే కరెక్ట్ గా రెండేళ్ల క్రితం శాంతరూబన్ దర్శకత్వం లో సమంత నటించబోతున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి రెయిబ్ బో అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు . దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కూడా. తెరవనక ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ తర్వాత సమంత, చిత్ర బృందం దీనిపై స్పందించింది లేదు . అయితే నిన్న రష్మిక మందన ఈ సినిమాలో నటించబోతుంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఒక్కసారి గా ఈ ప్రాజెక్ట్ చేతులు ఎందుకు మారింది అనేది ప్రశ్నార్ధకంగా మారింది..?

సామ్ ప్లేస్ లో రష్మిక రావడం ఏంటి అంటూ బుర్రపిక్కునేశారు. అయితే ఇదే విషయం ప్రెస్ మీట్ లో మీడియా డైరెక్టర్ ని అడగ్గా ఆయన మాట్లాడుతూ ..”స్క్రిప్ట్ కు ఎవరు సరిపోతారో వాళ్ళని ఎంపిక చేసుకుంటాం ..ఆ పద్ధతిని మేము మార్చుకోవాలి అనుకోవడం లేదు . కంటెంట్ కర్మ అలా జరుగుతూ వెళుతూ ఉంటాయి.. అంతే వాటిని ఎవరూ మార్చలేరు కదా ..”అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు . ఈ క్రమంలోనే సమంత కర్మ అలా తగలడడం వల్లే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది అంటూ పరోక్షకంగా కామెంట్ చేసినట్లయింది. సమంత గతంలో అక్కినేని మేనకోడలు సుప్రియ విషయంలో చేసిన పాపమే ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారిందని అందుకే ఈ విధంగా ఆమెకు చేతికి వచ్చిన ప్రాజెక్ట్ కూడా పక్కవాళ్లకు వెళ్ళిపోతున్నాయి అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో సమంతకి కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news