Moviesబాబోయ్‌: ఆర్జీవి కళ్లు జాన్వీ ఎద అందాల మీద ప‌డ్డాయా... !

బాబోయ్‌: ఆర్జీవి కళ్లు జాన్వీ ఎద అందాల మీద ప‌డ్డాయా… !

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే హీరోయిన్‌ను పార్టు పార్టులుగా చూసే శిల్పి అని చెప్పాలి. ఆయన కంటికి ఒక అమ్మాయి గనక కనిపిస్తే ఆమె శరీరంలో ఏ భాగం బాగా ఉంటే ఆ భాగం మీద ఫోకస్ పెట్టి సోషల్ మీడియాలో దాన్నే ఫొటో తీసి పెట్టి ఓ కామెంట్ పెట్టి హాట్ టాపిక్ అవుతారు. అమ్మాయి మీద ఉన్న ధ్యాస ఆర్జీవికి మిగతా వాటి మీద ఉండని చాలా కామెంట్స్ వస్తుంటాయి.

అయినా వాటిని వెంట్రుకతో సమానంగా తీసేస్తారు. తనకి నచ్చింది, అనుకున్నదే చేస్తారు. ఆయనకి నచ్చితే శాన్వీని హీరోయిన్‌గా చూపిస్తారు. తేజస్వి మదివాడను పెట్టి ఐస్‌క్రీం అని సినిమా తీసి వదులుతాడు. సినిమా హిట్ అవుతుందా..కామన్ ఆడియన్స్ మెచ్చుకుంటారా లేదా..? అనేది ఏ వైపునా ఆలోచించరు. ఎంతసేపటికి తొడలు చూపించాలా ఎద అందాలను నలిపేయాలా అని ఆలోచిస్తుంటారు.

అందాలతార శ్రీదేవిని ఆరాధించిన రాంగోపాల్ వర్మ ఆమె కూతురు హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను ఎందుకనో పట్టించుకోవడం లేదు. శ్రీదేవిని ఆర్జీవీ పిచ్చ‌పిచ్చ‌గా ప్రేమించారు. ఆమెతో సినిమాలు కూడా తీశారు. ఇక ఇప్పుడు ఆమె కుమార్తె జాన్వీలో ఆర్జీవీకి కావాల్సిన భారీ అందాలన్నీ ఉన్నాయి. కాస్త క్లీవేజ్ షో చేస్తే సోషల్ మీడియాలో దుమారం రేగిపోతుంది. దాదాపు జాన్వీ చేసే ఫొటో షూట్స్ అన్నీ తన ఎద అందాలను చూపించడానికే అనేట్టుగా ఉంటింది.

 

మరి ఇప్పటివరకూ ఆర్జీవీ కన్ను ఎందుకు జాన్వీ కపూర్ మీద పడలేదో తెలియడం లేదు. ఒక్కసారి ఆయన దృష్ఠి గనక ఆర్జీవీ మీద పడితే ఒంట్లో ఉన్న అణువు అణువు బయటపెట్టేస్తారు. ఊర్మిళ, అంత్ర మాలినీలను ఎలా అయితే బికినీలలో చూపించారో అంతకి మించి అంటే ఆయన తీసిన జీఎస్‌టీ మూవీలో మియా మాల్కోవాలా చూపిస్తారు. అది కూడా జాన్వీ ఒప్పుకుంటే. చూడాలి మన ఆర్జీవీ ఆ రేంజ్‌లో జాన్వీ గురించి ఎప్పుడు ఆలోచిస్తారో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news