Moviesకోపంలో రష్మిక మందన్న షాకింగ్ నిర్ణయం.. ఇక కొంప కొల్లేరే..!!

కోపంలో రష్మిక మందన్న షాకింగ్ నిర్ణయం.. ఇక కొంప కొల్లేరే..!!

నేషనల్ క్రష్ రష్మిక మందన టైం బాగోలేదా..? అంటే అవుననే చెప్పాలి . ఈ మధ్యకాలంలో వరుసగా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది రష్మిక మందన్నా. కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టి విషయంలో రష్మిక మందన గొడవ ఏంటో అందరికీ తెలిసిందే . గత మూడు నెలలుగా ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది . మరీ ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ.. రష్మికని బ్యాన్ చేసే ఆలోచన వరకు వెళ్ళింది.. అంటే మేటర్ ఎంత ముదిరిపోయిందో అర్థం చేసుకోవచ్చు .

కాగా రీసెంట్గా బాలీవుడ్ లో మిషన్ మజ్ను అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన.. టాలీవుడ్ హీరోస్ పై చేసిన కామెంట్స్ మరింత హీట్ పెంచేసాయి. ఈ క్రమంలోనే రష్మిక మందనకి తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోతాయి అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా కి పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక ..ఆమెకు హెడ్ వెయిట్ ఎక్కువ పెరిగిందని..నోటికి ఏ మాట వచ్చినా అనేస్తుందన్నా వాదన ఎక్కువగా వినిపిస్తుంది .

ఈ క్రమంలోని ట్రోలింగ్ కి గురవుతున్న రష్మిక మందన ..ఇకపై సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలని ఆలోచనతో ఉందన్న న్యూస్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది . నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి రష్మిక మందన సోషల్ మీడియాకు గుడ్ బై య్ చెప్పాలనుకుంటుందట. ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్- టాలీవుడ్- బాలీవుడ్- కన్నడ ఇందస్ట్రీలో వైరల్ గా మారింది, నిజంగా అది నిజమే అయితే మాత్రం రష్మిక కొంప కొల్లేరు అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news