Moviesఅందరి ముందు అక్కడ టచ్ చేసిన బోనీకపూర్.. కోపంతో ప్రియమణి ఏం...

అందరి ముందు అక్కడ టచ్ చేసిన బోనీకపూర్.. కోపంతో ప్రియమణి ఏం చేసిందో చూడండి..!

ముసలోడే కానీ మహానుభావుడు రా బాబు . ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ని ఏకేస్తున్నారు జనాలు . టాలీవుడ్ లో కూడా బోనీకపూర్ బాగా పాపులారిటీ సంపాదించుకోవడంతో జనాలు ఆయన కూడా ఓ రేంజ్ లో ఛీ కొట్టేస్తున్నారు . బోనీకపూర్ ఇండస్ట్రీలో పరువు మర్యాద గల ఓ స్టార్ ప్రొడ్యూసర్ . దివంగత హీరోయిన్ శ్రీదేవి భర్త .

రీసెంట్గా బోనీకపూర్ చేసిన పని అభిమానులను డీప్ గా హర్ట్ చేసింది . పెళ్లి ఈడుకు వచ్చిన ఇద్దరు కూతుర్లు ఇంట్లో పెట్టుకొని ఇవేం పాడు పనులు రా బాబు అంటూ ఏకేస్తున్నారు . బోనీ కపూర్ నిర్మాతగా చేసిన మూవీ మైదాన్. ఈ సినిమా స్పెషల్ ప్రదర్శనకు హాజరయ్యారు పలువురు స్టార్ సెలబ్రిటీస్ . ఈ క్రమంలోనే బోనీకపూర్ హీరోయిన్ ప్రియమణితో ఫోటో షూట్ చేశారు . పద్ధతిగా ఫోటోషూట్ చేసి ఉంటే ఆయన గురించి మాట్లాడుకునే అవకాశం లేదు .

ఆమె ని తాకరానిచోట తాకుతూ నడుము పై బ్యాక్ పై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు . ఈ క్లిప్స్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకానొక సమయంలో ప్రియమణి కూడా కూసింత అసహనానికి గురైంది. అందుకే ఆయన నుంచి ఫోటోషూట్ వద్దు అనే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది . దీనికి సంబంధించిన పిక్స్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి . అయితే ముసలోడివి నీకెందుకురా ఇలాంటి ఫిగర్ అంటూ కొంతమంది ఈ వయసులో ఇవేం పాడు పనులు అంటూ మరి కొంతమంది బోనీకపూర్ను ట్రోల్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news