Moviesబిగ్ షాకింగ్: తలకిందులు గా తపస్సు చేసినా మహేశ్-రాజమౌళి సినిమా తెరకెక్కదు..ఎందుకంటే..?

బిగ్ షాకింగ్: తలకిందులు గా తపస్సు చేసినా మహేశ్-రాజమౌళి సినిమా తెరకెక్కదు..ఎందుకంటే..?

ప్రజెంట్ కోట్లాదిమంది సినీ లవర్స్ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోయే మూవీ . ఈ సినిమాపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు . కానీ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు . ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అంటూ 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో రాజమౌళి మహేష్ బాబు కి సంబంధించిన సినిమాపై షాకింగ్ అప్డేట్ వైరల్ గా మారింది .

అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నిర్మాణంలో ఎస్ గోపాల రెడ్డి కూడా భాగం అవుతున్నారట. రీసెంట్గా గోపాల్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు . “స్క్రిప్ట్ చివరి స్టేజిలో ఉంది .. వచ్చే ఏడాది మేలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది ” అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో ఒక్కసారిగా మహేష్ బాబు అభిమానులు షాక్ అయిపోతున్నారు . అంటే దాదాపు సంవత్సరం పాటు మహేష్ బాబు ఖాళీగా ఉండాలా ..? కేవలం రాజమౌళి సినిమా కోసం బాడీ ఫిట్నెస్ కరెక్ట్ గా ఉంచుకోవడానికి 12 నెలలా..? మరీ ఇంత గ్యాప్ ఎందుకు ..? అంటూ ఫైర్ అయిపోతున్నారు. 2025 మేలో షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయి అంటూ గోపాల్ రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు మహేష్ అభిమానులకు మండిస్తున్నాయి . త్వరగా సినిమా సెట్స్ పైకి తీసుకోరండి బాసు అంటూ రాజమౌళికి స్పెషల్ సజెషన్స్ ఇస్తున్నారు. అయితే ఎవరు ఏం చేసినా..? తపస్సు చేసిన సరే..? రాజమౌళి ఈ స్క్రిప్ట్ ను అప్పుడే కంప్లీట్ చేయలేడు అని.. 2025 మే లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని సినీ ప్రముఖులు కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news