Newsసినీ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఏలేసిన ఈ హీరో ..ఇప్పుడు...

సినీ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఏలేసిన ఈ హీరో ..ఇప్పుడు మన మధ్య లేడు..ఎవరో గుర్తు పట్టారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా సరే కొంతమంది హీరోలను చూస్తే అభిమానులకు ఎక్కడలేని ఊపు వచ్చేస్తుంది . మరీ ముఖ్యంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టకపోయిన సరే ఆ హీరోలు అంటే పడి చచ్చిపోతూ ఉంటారు జనాలు. అందులో ఒక్కడే ఈ హీరో . సినీ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేసిన ఈ హీరో ప్రజెంట్ మన మధ్య లేడు . సూసైడ్ చేసుకొని మరణించారు . అయినా సరే ఇప్పటికి ఈ హీరో సినిమాల ద్వారా అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు అనడంలో సందేహం లేదు.

తనదైన స్టైల్ లో సినిమాలు చూస్తూ హిట్లు ప్లాప్లు అంటూ తేడా లేకుండా ఇండస్ట్రీకి ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను అందించిన ఈ హీరో సూసైడ్ చేసుకొని మరణించడం అభిమానులకి ఇప్పటికి జీర్ణించుకోలేని విషయమే అని చెప్పాలి. ఇప్పటికైనా ఈ హీరో ఎవరో గుర్తొచ్చాడా..? సరే నేనే చెప్పేస్తాను ..ఈ హీరో ఎవరో కాదు ఇండస్ట్రీలోకి వచ్చిన అది తక్కువ టైం నుండి స్టార్ గా మారిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ . 1986 జనవరి 21న బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జన్మించిన సుశాంత్ డి సి ఈ ఎంట్రన్స్ పరీక్షల్లో ఏడవ ర్యాంక్ సాధించి మెకానికల్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.

చదువులో టాపర్ అయిన సుశాంత్ సినిమాలపై ఆసక్తితో ఇటువైపుగా వచ్చాడు . హీరోగా ఎదగాలని ఎన్నో కష్టాలతో ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి 2008లో స్టార్ ప్లస్ లో వచ్చిన కిస్ థీమ్ మేరా దిల్ అనే ధారావాహికలో నటించారు . ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాజ్యమేలుస్తూ వచ్చాడు. కాగ ఏమైందో ఏమో తెలియదు కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న 2020లో ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు . సుశాంత్ ది ఆత్మ హత్య అని పోలీసులు చెప్పగా హత్యాఅని అభిమానులు మండిపడుతున్నారు . ఇప్పటికి సుశాంత్ మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news