Moviesనా పరసనల్ విషయాలను ఆమెతోనే పంచుకుంటా..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపెట్టిన చైతన్య..!!

నా పరసనల్ విషయాలను ఆమెతోనే పంచుకుంటా..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపెట్టిన చైతన్య..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని రూమర్స్..ఉన్న..రోజుకో కొత్త గాసిప్ పుట్టుకొస్తున్నా..నాగచైతన్య రెండో పెళ్ళి మ్యాటర్ మాత్రం ఎప్పుడు నెట్టింట టాప్ ట్రెండింగ్ లోనే ఉంటుంది. అక్కినేని లాంటి బడా ఫ్యామిలీ వంశోధారకుడు కావడం వల్ల కావచ్చు..లేకపోతే స్టార్ హీరోయిన్ మాజీ భర్త గా కావచ్చు.. నాగ చైతన్య ఎప్పుడు మీడియాలో న్యూస్ ఐటెంగా నే ఉంటున్నారు. మరీ ముఖ్యంగా సమంతకు డివర్స్ ఇచ్చిన్నప్పటి నుండి..ఆయన పేరు మీడియాలో మారు మ్రోగిపోతుంది.

కాగా, గత కొన్ని రోజులుగా మీడియా లో నాగ చైతన్య రెండో పెళ్ళి చేసుకోబోతున్నాడు అని..నాగార్జున ఇప్పటికే పెళ్లికి కావాల్సిన పనులను పూర్తి చేస్తున్నాడు అని..ఓ వార్త వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ గా మారాయి. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి హిట్ ఇచ్చిన విక్రమ్ తో నాగ చైతన్య మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ధ్యాంక్యూ అంటూ త్వరలోనే మనముందుకు రాబోతున్న నాగ చైతన్య..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యుల్లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యుల్లో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా పాల్గొంది. అయితే, యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానలు ఇస్తూ..నాగచైతన్య..”నేను నా పరసనల్ విషయాలను అతి కొద్ది మందితోనే షేర్ చేసుకుంటానని..వాళ్ళల్లో రాశీ ఖన్నా కూడా ఒకరు అని..ఆమె తో నా సీక్రేట్స్ కూడా షేర్ చేసుకుంటానని..అంతటి మంచి ఫ్రెండ్ ఆమె నాకు”..అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నాగచైతన్య రెండో పెళ్ళి వార్తకు ఇంకా బలం చేకూరింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news