ప్రస్తుతం సినిమా రన్ టైం బాగా తగ్గిపోతోంది. చాలా మంది దర్శకులు రన్ టైంను 2 నుంచి 2.15 గంటల లోపు మాత్రమే ఉండాలని చెపుతోన్న సందర్భాలే ఎక్కువ. సినిమా రన్ టైం...
ముదురు ముద్దుగుమ్మ కాజల్ ఎట్టకేలకు పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అయిపోయింది. తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను ఆమె గత నెల 30న సింపుల్గా పెళ్లాడేసింది. ఈ క్రమంలోనే ఈ కొత్త పెళ్లి...
లాక్డౌన్ లేకుండా ఉంటే ఈ పాటికే దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేసి ఉండేది. ముందుగా అనుకున్నట్టుగానే సంక్రాంతి రేసులో ఈ సినిమా ఉండేది....
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన తిరుపతితో ఓ భర్త రాసలీలల బాగోతాన్ని భార్య రట్టు చేసింది. ప్రియురాలితో ఉన్న భర్తను పట్టుకునేందుకు సదరు భార్య తన బంధువులతో కలిసి వాళ్లిద్దరు ఉన్న ఇంటికి వెళ్లింది....
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. ఉదయం నుంచి విజయం అటు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, బైడెన్ మధ్య దోబూచులాడుతున్నాయి. అయితే ఎంతో...
తాను ఓ బడా రాజకీయ నేతను అని.. తనకు పలువురు రాజకీయ నాయకులతో పాటు అధికారులతో పరిచయాలు ఉన్నాయని.. మీకు కావాల్సిన పనులు చేసిపెడతానంటూ ఓ వ్యక్తి ఆటోడ్రైవర్ పెళ్లాంతో అక్రమ సంబంధం...
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 పేరుతో ఫేక్ ప్రచారం జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఆ ఛానెల్ లబోదిబో మంటోంది. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిగా...
కేంద్రం ప్రభుత్వం థియేటర్లకు అన్ లాక్ చేసినా దేశవ్యాప్తంగా థియేటర్లు ప్రారంభించే విషయంలో నిర్వాహకులు అనేక తర్జన భర్జనలు పడుతున్నారు. మొన్న వైజాగ్లో ఓ థియేటర్లో సినిమా వేస్తే ఉదయం ఆటకు రు....
ఈ సంఘటన చాలా విషాదం అనే చెప్పాలి. వారిద్దరు పదేళ్ల పాటు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. చివరకు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 10 నిమిషాలకే సదరు భర్త కరెంట్ షాక్తో...
వివాహేతర సంబంధాలు, అణచుకోలేని కోరికలు ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. మోనాలీ జీవితంలో ఓ ఉన్నత కుటుంబానికి కోడలిగా వెళ్లింది. పెళ్లికి ముందు ఆమెకు కొంతమందితో ఎఫైర్లు ఉన్నాయి. అయితే పెళ్లయ్యాక వాటిని...
ఐపీఎల్ సీజన్లో బెట్టింగులు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బెట్టింగ్ రాయుళ్లు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తుంటారు. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా బెట్టింగ్లకు మాత్రం బ్రేకులు పడడం లేదు. తాజాగా...
సమాజంలో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్ఘడ్లో కొడుకు చనిపోయి విధవరాలిగా ఉన్న కోడలిని సొంత మామే పెళ్లాడాడు. బలాస్పూర్ జిల్లాలో కృష్ణా రాజ్పుత్సింగ్కు గౌతమ్ రాజ్పుత్ అనే...
విజయవాడలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ హత్య కేసులో దివ్య, నాగేంద్ర మధ్య అసలు ఏం జరిగింది...
ఇప్పుడు అంటే ఒంటినిండా పచ్చబొట్టులు వేయించుకోవడం, టాటూస్ వేయించుకోవడం కామన్ అయిపోయింది. ఒకప్పుడు అలా కాదు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే.. అది కూడా చాలా రేర్...