Movies"ఒక్కడు" కోసం చేసిన అదే పని.. 20 ఏళ్ల తరువాత మళ్లీ...

“ఒక్కడు” కోసం చేసిన అదే పని.. 20 ఏళ్ల తరువాత మళ్లీ “గుంటూరు కారం” కోసం చేసిన మహేశ్..ఇక బొమ్మ బ్లాక్ బస్టరే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్క పాటను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు. క్రిస్మస్ సందర్భంగా సినిమా నుంచి స్పెషల్ పోస్టుర్ ను రిలీజ్ చేశారు . ఈ పోస్టర్ చాలా స్టైలిష్ గా కూల్ గా అభిమానులను ఆకట్టుకుంటుంది . అయితే ఇలాంటి మూమెంట్లోనే ఓ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాల్లో మహేష్ బాబు ఓ పాట పాడారట. అది కూడా శ్రీలీలను ఇంప్రెస్ చేయడానికి .

ఆమె అలకను తీర్చడానికి ..మహేశ్ ఈ మూవీలో ఓ పాట పాడారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. బావ మరదలుగా కనిపించే శ్రీ లీల – మహేష్ బాబు తెరపై చాలా ఫన్నీగా కనిపించబోతున్నారట . అంతేకాదు ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఒక్కడు సినిమాలో 20 ఏళ్ల ముందు ఒక పాట పాడాడు . చెప్పవే చిరుగాలి అంటూ తన గొంతుతో స్వరాన్ని సవర్చాడు. ఆ పాటను మళ్ళీ గుంటూరు కారం సినిమాలో పడబోతున్నారట మహేశ్. ప్రజెంట్ ఇదే న్యూస్ అభిమానులను ఇంప్రెస్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news