Moviesవావ్: చరణ్ -తారక్- మహేష్ ఫ్యామిలీలతో బిగ్ క్రిస్మస్ టూర్.. ఎక్కడకి...

వావ్: చరణ్ -తారక్- మహేష్ ఫ్యామిలీలతో బిగ్ క్రిస్మస్ టూర్.. ఎక్కడకి వెళ్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా టూర్లు వేసే హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పే పేరు మహేష్ బాబు . ఈయన సంవత్సరానికి ఆరు నెలలు ఇండియాలో ఉంటే ఆరు నెలలు ఫారిన్ టూర్స్ లో ఉంటూ విదేశాలు తిరుగుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా తన భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడం మహేష్ బాబుకి మొదటి నుంచి బాగా అలవాటు . ఈ క్రమంలోనే రీసెంట్గా మహేష్ బాబు మరోసారి ఫారిన్ టూర్ వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది.

త్వరలోనే క్రిస్మస్ రాబోతుంది క్రిస్మస్ కి హాలిడేస్ ఇస్తారు . ఈ క్రమంలోనే తన కూతురు నమ్రత కొడుకు తో కలిసి బిగ్ టూర్ ప్లాన్ చేశాడట మహేష్ బాబు . ఈ విషయం ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమా యూనిట్ నుంచి లీక్ అయింది. అయితే ఎప్పటిలాగే మహేష్ బాబు ఈసారి తన ఫ్యామిలీతో మాత్రమే వెళ్లడం లేదు ఆయనతో పాటు మరో ఇద్దరు బడా హీరోలు కూడా వెళ్లబోతున్నారు . వాళ్ళు ఎవరో అనుకుంటున్నారా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ ఫ్యామిలీతో మహేష్ బాబుతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లబోతున్నారట . మహేష్ బాబు – నమ్రత -సితార -గౌతం – జూనియర్ – ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి – భార్గవ్ రామ్ – అభయ్ రామ్ – ఉపాసన – రామ్ చరణ్ – క్లింకార ఇలా బిగ్ టూర్ ని ప్లాన్ చేశారట . అయితే వీళ్ళు వెళ్లబోయేది ఎక్కడికో కాదు పారిస్ . పారిస్ అంటే ముగ్గురికి ఇష్టమే . రామ్ చరణ్ కి మహేష్ బాబుకి తారకి ఈ క్లైమేట్ కి పారిస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది . అందుకే మంచి మంచి పిక్స్ సీనరీస్ చూడడానికి ఫ్యామిలీతో సరదాగా టైం గడపడానికి వీళ్ళు ముగ్గురు పారిస్ వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news