Moviesఎన్టీఆర్ కు జోడిగా మరో బాలీవుడ్ బక్క పిల్ల.. లాస్ట్ మినిట్...

ఎన్టీఆర్ కు జోడిగా మరో బాలీవుడ్ బక్క పిల్ల.. లాస్ట్ మినిట్ లో కొరటాల కొంప ముంచేసాడుగా.?

గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 . ఆయన కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా జాన్వి కపూర్ ఎప్పుడో సెలెక్ట్ అయిపోయింది . ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు . చాలా న్యాచురల్ లుక్స్ లో జాన్వికాపూర్ అభిమానులను ఆకట్టుకుంది. కాగా ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్ లో ఎన్టీఆర్ థర్టీ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది .

త్వరలోనే ఎన్టీఆర్ 30 టీం గోవాకు వెళ్ళబోతున్నారట . అక్కడ సినిమాకి సంబంధించిన రెండు పాటలు .. ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేయబోతున్నారట. సెకండ్ షెడ్యూల్ లో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ హీరోయిన్ కూడా పాల్గొనబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కానీ నిన్న మొన్నటి వరకు రష్మిక మందన కానీ..మృణాల్ ఠాకూర్ కానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే రాత్రికి రాత్రి కొరటాల శివ ప్లాన్ మొత్తం చేంజ్ చేసేసారట .

జాన్వికపూర్ క్రేజ్ పెరగాలి అంటే సెకండ్ హీరోయిన్గా డమ్మీ హీరోయిన్ సెలెక్ట్ చేయాలి అని ..ఆ కారణంగానే బాలీవుడ్ లో ఫెడవుట్ అయిపోయిన అనన్య పాండేను ఈ రోల్ కి చూస్ చేసుకున్నారట కొరటాల శివ . ఈ క్రమంలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . జాన్వి కపూర్ క్రేజ్ పెంచడానికి ఎన్టీఆర్ పక్కన అలాంటి ఓ బక్క పిల్లని హీరోయిన్గా పెడతావా ..? అసలు వాళ్ళ జోడి బాగుంటుందా? కొరటాల శివ గారు.. ఇలా చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మరికొందరు సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా రష్మిక మందన అయితే బాగుంటుంది అంటూ సజిస్ట్ చేస్తున్నారు . ఒకవేళ నిజంగా సినిమాలో వేరే ఏ హీరోయిన్ పెట్టిన జాన్వి కపూర్ క్రేజ్ అమాంతం పడిపోతుంది . క్రేజ్ మొత్తం సెకండ్ హీరోయిన్ కొట్టేసుకొని పోతుంది . అందుకే కొరటాల సెకండ్ హీరోయిన్ విషయంలో ఇంత కన్నింగ్ గా ఆలోచిస్తున్నాడా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news