Moviesఆ నాడు ప్రభాస్ చెప్పిందే..ఈనాడు నిజమైందిగా.. ఆ హీరోయిన్ ఫ్యాన్స్ అన్ని...

ఆ నాడు ప్రభాస్ చెప్పిందే..ఈనాడు నిజమైందిగా.. ఆ హీరోయిన్ ఫ్యాన్స్ అన్ని మూసుకునేసిన్నట్లేగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక గతంలో జరిగిన విషయాలను కూడా తవ్వి.. లోతి .. ట్రోల్ చేయడం ట్రెండ్ చేయడం ఈ మధ్యకాలంలో అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నెగిటివిటీ ట్రోల్లింగ్ అనేది ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో గతంలో మాట్లాడిన మాటలని మళ్లీ వెలికి తీసి ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఫాన్స్ .

ఈ క్రమంలోనే అప్పట్లో వర్షం సినిమా టైంలో హీరో ప్రభాస్ హీరోయిన్ త్రిషని పొగిడేసిన ఓ డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు కొందరు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే రీసెంట్గా పోనియన్ సెల్వన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న త్రిష ఫొటోస్ ని ఆ డైలాగ్ తో మ్యాచ్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. వర్షం సినిమాలో భాగంగా సినిమాలో సీన్స్ చేస్తున్నప్పుడు ..ప్రభాస్ ఓ డైలాగ్ కొడతాడు .

“ఐశ్వర్య రాయి కన్నా నువ్వే బాగున్నావు .. నీ ముందు ఆమె వేస్ట్ అనేలా ఓ డైలాగ్ చెప్పుకొస్తాడు . ఈ క్రమంలోనే రీసెంట్గా పోనియన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో పక్కపక్కనే ఐశ్వర్య – త్రిష నిలుచున ఫోటో ని మ్యాచ్ చేస్తూ ఆనాడు ప్రభాస్ చెప్పింది నిజమైంది . ఒకసారి ఈ ఫొటోస్ చూడండి ఐశ్వర్య రాయ్ – త్రిషలల్లో కంపేర్ చేస్తే ఎవరు బాగున్నారు ..? ఎవరు అందంగా ఉన్నారు..? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆ పిక్ ను ట్రెండ్ చేస్తున్నారు.

అంతేకాదు ఐశ్వర్యా రాయ్ ఈ మధ్యకాలంలో లావైపోయింది. ఫేస్ లో ఆ చార్మ్ లేదు . త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుందనపు బొమ్మల అలాగే ఉంది . ఈ క్రమంలోనే అప్పట్లో ప్రభాస్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమైనాయి అంటూ భారీ భారీ డైలాగులతో త్రిష ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news