Moviesవిడాకుల తరువాత ఫస్ట్ టైం సమంతను కలవనున్న నాగచైతన్య.. ఎందుకో తెలుసా..!?

విడాకుల తరువాత ఫస్ట్ టైం సమంతను కలవనున్న నాగచైతన్య.. ఎందుకో తెలుసా..!?

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుంది . తాను ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్ లో నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ వ్యాధి ప్రస్తుతం ధర్డ్ స్టేజీ లో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇన్నాళ్లు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్న సమంత ఈ మధ్యనే ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకొని పాజిటివ్ రిజల్ట్ గమనించిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

కాగా ఈ వ్యాధికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ దక్షిణ కొరియాలో దొరుకుతుంది అని .. అక్కడ మాత్రమే పెరిగే ఓ మొక్క రసాని సమంత తీసుకుంటే ఈ వ్యాధీ త్వరగా నయమవుతుందని తెలుసుకున్న సమంత వెంటనే దక్షిన కొరియా వెళ్ళిపోయింది. ప్రజెంట్ అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతుంది .

కాగా ఈ క్రమంలోనే ఇన్నాళ్లు బెట్టుగా ఉన్న నాగచైతన్య సమంత దక్షిణ కొరియా నుంచి రాగానే పర్సనల్గా మీట్ అయ్యి హెల్త్ గురించి కనుక్కుని మాట్లాడుతాడని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు నాగచైతన్య ఫ్రెండ్స్ సైతం ఇదే విషయాన్ని అఫీషియల్ గా వాళ్ల స్నేహితులతో కన్ఫర్మ్ చేసినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇన్నాళ్లు సమంతను దూరం పెట్టిన నాగచైతన్య ఫస్ట్ టైం విడాకుల తర్వాత మళ్లీ మీట్ అవుతూ ఉండడంతో అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడాలి మరి ఈ మీటింగ్ ఏ మింగిల్ వరకు తీసుకెళ్తుందో ..? అంటూ జనాలు ఆశపడుతున్నారు . ఏది ఏమైనా సరే నాగచైతన్య-సమంత మళ్ళీ కలుస్తుండడం అభిమానులకి కొత్త ఆనందాన్ని ఇస్తుంది. చూడాలి మరి ఈ జంట మరిన్ని గుడ్ న్యూస్ లు చెప్పుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news