Moviesకాజల్ ఉసురు చాలా స్ట్రాంగ్..ఆ ఇద్దరు స్టార్స్ జీవితం నాశనం..!?

కాజల్ ఉసురు చాలా స్ట్రాంగ్..ఆ ఇద్దరు స్టార్స్ జీవితం నాశనం..!?

ఆడదాని ఉసురు తగిలితే ఎవరైనా సరే నాశనం అయిపోతారు. ఇలా మన ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే తప్పొ ఒప్పో తెలియదు కానీ కాజల్ కన్నీరు పరోక్ష కారణమైన ఇద్దరు స్టార్ డైరెక్టర్ జీవితాలు ప్రస్తుతం జీరోగా అయిపోయాయి. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి స్థానం లేకుండా మరుగున పడిపోయారు. ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాజల్ అగర్వాల్ ఈ టాలీవుడ్ చందమామ గురించి ఎంత చెప్పినా తక్కువే . చూడటానికి పద్ధతిగా అనుకువగా సాఫ్ట్ గా మాట్లాడుతూ ..అందరిని తనవాళ్లు అంటూ కలుపుకుపోతుంది . అయితే ఎవరైనా సరే తనకు నచ్చని పనిచేసిన.. కాజల్ నాకు నచ్చలేదు అని చెప్పలేదట. మొదటి నుంచి అలాగే పెరిగిందట . ఇప్పటికీ అలాగే ఉందట. ఎవరైనా తనపై అరిచిన కసిరిన పక్కకు తిరిగి ఏడుస్తుందే కానీ ఒక మాట వారికి ఎదురు చెప్పలేదట. ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ లో ఇద్దరు డైరెక్టర్ బిహేవియర్ కారణంగా ఆమె బాధ పడిందట . అందులో ఒకరు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తేజ ..మరొకరు ఇప్పటి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.


మనకు తెలిసిందే తేజ డైరెక్షన్లోనే కాజల్ సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత వీళ్ళ కాంబోలో “నేనే రాజు నేనే మంత్రి” అనే సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ టైంలోనూ తేజ ఆమెపై కసురుకున్నాడట . ఆమె తప్పు లేకుండానే ఆమె పై అరవడంతో అక్కడే షూటింగ్స్ స్పాట్లోనే కాజల్ కన్నీరు పెట్టుకోవడం.. అప్పట్లో వైరల్ గా మారింది . దీంతో కాజల్ కన్నీరుకి కారణమైన తేజ కెరీర్ ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలిసిందే.

కాగా కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆచార్య సినిమాలో కొరటాల శివ కాజల్ ని హీరోయిన్గా తీసుకొని లాస్ట్ మూమెంట్లు హ్యాండ్ ఇచ్చాడు. ఇది అప్పట్లో పెద్ద సెన్సేషనల్ గా మారింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పటికీ కొరటాల మీడియాకు తన మొఖం చూపించుకోలేకపోతున్నాడు. అంతెందుకు మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా చిరంజీవి పరోక్షంగా కొరటాలపై కామెంట్స్ చేశాడు. దీంతో కొరటాలకు బిగ్ స్టార్స్ అవకాశాలు ఇచ్చే అశలైతే లేవంటున్నారు ప్రముఖులు. ఇలా కాజల్ ని ఏడిపించిన ఇద్దరు డైరెక్టర్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో జీరోగా మారిపోయారు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news