Moviesసోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రకుల్ బికినీ పిక్స్..రచ్చ మాములుగా లేదుగా..!!

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రకుల్ బికినీ పిక్స్..రచ్చ మాములుగా లేదుగా..!!

సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా కానీ రకుల్ పేరు ఎప్పుడు లేనంత విధంగా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . దానికి కారణం రీసెంట్ గా అమ్మడు చేసిన అందాల క్లీవేజ్ షోనే. రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్గా మాల్ దీవ్స్ లో చేసిన బికినీ ట్రీట్ సోషల్ మీడియాను షేక్ చేసింది . అప్పుడెప్పుడో యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్.. ఆ తర్వాత తమిళ్, హిందీలో కూడా నటించి తనదైన స్టైల్ లో జనాలను మెప్పించి అభిమానులను సంపాదించుకుంది.

 

కాగా ఏకంగా 12 తెలుగు చిత్రాలు నటించి ప్రేక్షకులకు చేరువైన రకుల్ ఆ తర్వాత సడెన్ గా బాలీవుడ్ కి చెక్కేసి టాలీవుడ్ లో దూరం పెట్టేసింది .బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత రకుల్ మరింత హాట్ గా తయారయింది. ఒంటిమీద బట్ట ఉందా లేదా అన్నంత దారుణంగా ఫోటో షూట్ చేస్తుంది . కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో దూరంగా ఉన్న రకుల్ ..రీసెంట్ గా మాల్ దీవ్స్ కి సంబంధించిన హాట్ బికినీ ఫోటోషూట్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది .

 

ఈ ఫొటోస్ చూసి అభిమానులకి మైండ్ బ్లాక్ అయిపోతుంది . ఒక్క విధంగా చెప్పాలంటే పిచ్చెక్కిచ్చేసింది ఈ ఫోటోషూట్ అనే చెప్తున్నారు జనాలు. హాట్ ధీస్ తో.. సెక్సీ లుక్స్ తో ..ఏది చూడాలో అర్థం కాని అందంతో పిచ్చెక్కిచ్చేసింది రకుల్ అంటున్నారు అభిమానులు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి . సాగర తీరంలో అందాలను ఆరబోసిన రకుల్ ఫోటోలు పై మీరు ఓ లుక్కేయండి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news