Newsస్నేహితుడి భార్య‌తో అక్ర‌మ సంబంధం... ట్ర‌యాంగిల్ సంబంధంలో క్లైమాక్స్ ఇదే

స్నేహితుడి భార్య‌తో అక్ర‌మ సంబంధం… ట్ర‌యాంగిల్ సంబంధంలో క్లైమాక్స్ ఇదే

త‌మిళ‌నాడులో ఓ అక్ర‌మ సంబంధం ఓ హ‌త్య‌కు కార‌ణ‌మైంది. తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు సమీపంలోని దేవలాపురం గ్రామపంచాయితీ పరిధిలోని రామాపురంలోని ఎట్టియమ్మాన్ వీధిలో మణికందన్, అభిరామి దంపతులు నివాసం ఉంటున్నారు. మణికందన్ ఎలక్ట్రీషియన్. మణికందన్ చిన్ననాటి స్నేహితుడు రాజేష్ సైతం రామాపురం ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాడు. రాజేష్‌కు భార్య‌, ఓ పాప ఉన్నారు. మ‌ణికంద‌న్ భార్య అభిరాయి, రాజేష్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఒకే కంపెనీ కావ‌డంతో వీరు ప్ర‌తి రోజూ క‌లిసి ఒకే బైక్‌పై కంపెనీకి వెళ్లేవారు.

 

ఈ క్ర‌మంలోనే రాజేష్ కన్ను ఫ్రెండ్ మణికందన్ భార్యపై పడింది. ఆమెని లొంగదీసుకున్నాడు. అభిరామి కూడా రాజేష్ కి లొంగిపోయింది. వీరు ప్ర‌తి రోజు రాత్రి లేటుగా ఇంటికి రావ‌డం మొద‌లు పెట్టారు. మ‌ధ్య‌లో వీరు అక్ర‌మ సంబంధం కొనసాగిస్తూ వ‌స్తున్నారు. ఈ విష‌యం కొద్ది రోజుల‌కు మ‌ణికంద‌న్‌కు ఈ విష‌యం తెలిసింది. మంద‌లించినా కూడా అభిరాయి రాజేష్‌తో అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తోంది. ఓ రోజు మణికందన్ ఇంటికి వచ్చే సరికి బెడ్ రూమ్ లో అభిరామి, రాజేష్ అసభ్యకర రీతిలో కనిపించారు. ఆ త‌ర్వాత వీరు త‌మ అక్ర‌మ సంబంధం కొన‌సాగించ‌మ‌ని మ‌ణికంద‌న్‌ను వేడుకున్నారు.

 

నెల రోజుల త‌ర్వాత వీరు మ‌ళ్లీ మాట్లాడుకుంటున్నారు. శనివారం రాత్రి భార్య అభిరామి వీడియో కాల్ లో రాజేష్ తో మాట్లాడుతోంది. ఇది గుర్తించిన భర్త మణికందన్ మరింత రగిలిపోయాడు. 5 లీట‌ర్ల పెట్రోల్‌తో రాజేష్ ఇంటికి వెళ్లి.. అభిరామ్‌తో ఫోన్లో మాట్లాడుతున్న రాజేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి ఇంటి బ‌య‌ట గ‌డి పెట్టాడు. నువ్వు యుముడు ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌రా అని బిగ్గ‌ర‌గా కేక‌లు వేశాడు. రాజేష్ మంట‌ల్ల మృతి చెందాడు. జైల్లో ఉన్న మ‌ణికంద‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చాక అభిరామిని కూడా చంపేస్తాన‌ని చెపుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news