Moviesబట్టలు కూడా వేసుకోలేనటువంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. ...

బట్టలు కూడా వేసుకోలేనటువంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. జబ్బు ఎంత డేంజర్ అంటే..?

ఈ మధ్యకాలంలో మనం రకరకాల కొత్త వ్యాధులను వింటున్నాం. ఇప్పటివరకు మనం వినని.. ఇకపై ఫ్యూచర్లో వినలేనటువంటి కొత్త రోగాలను వాటి పేర్లను మనం తరచూ వింటూనే వస్తున్నాం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఫిజిక్ పై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే స్టార్ హీరోస్ హీరోయిన్స్ కూడా రకరకాల వింత వ్యాధులకు గురవుతూ ఉండడం గమనార్హం . హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే .

అయితే అందరిలా ఆమె దాచి పెట్టుకోకుండా తనకున్న జబ్బు గురించి ఓపెన్ గా చెప్పి పలు దేశాలు తిరిగి ఆ జబ్బు ని నయం చేసుకోవడానికి ట్రై చేసింది. ఆశ్చర్యం ఏంటంటే చాలా తక్కువ సమయంలోనే సమంత ఆ వ్యాధి నుంచి బయటపడింది . అంతకంటే ముందే శృతిహాసన్ తన ఆరోగ్యం బాగోలేదని తనకున్న సమస్యలను బయటపెట్టింది . సమంత – శృతిహాసన్ నే కాదు చాలామంది స్టార్ హీరోయిన్స్ హీరోస్ కూడా తమకున్న జబ్బులను బయటపెట్టారు. రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది పూనం కౌర్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పూనం గతంలో ఫైబ్రోమయాల్దియా అనే వింత రకమైన జబ్బుతో బాధపడిందట . ఆమె ఈ విషయాన్ని చెప్పుకు రావడం గమనార్హం. ఇది కూడా ఇంచుమించు మయోసైటిస్ లాంటిదే అట . ఈ వ్యాధికి గురైన బాధితులు తీవ్రమైన నొప్పిని భరించాల్సి ఉంటుందట . శరీరం మొత్తం పట్టేసినట్లు ..బిగుచుకుని బ్లడ్ సర్క్యూలేట్ కాక చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందట . అంతేకాదు టైట్ డ్రెస్సులు ఏవి వేసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుందట . కొన్ని సంవత్సరాలపాటు లూజ్ గా ఉండే బట్టలే వేసుకొని ఆమె లైఫ్ ని ముందుకు తీసుకెళ్లిందట. ఫైనల్లీ నేచురోపతి ద్వారా పేరుగాంచిన మంతెన సత్యనారాయణ ను కలిశాను అని .. ఆయన ఇచ్చిన సలహాతోనే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అని పూనం చెప్పుకు రావడం గమనార్హం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news