Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న సితార పోస్ట్.. తండ్రినే మించిపోయిందిగా..!

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సితార పోస్ట్.. తండ్రినే మించిపోయిందిగా..!

సితార ఘట్టమనేని .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . మరి ముఖ్యంగా ఘట్టమనేని వారసురాలిగా మహేష్ బాబు కూతురిగా నమ్రత ముద్దుల కూతురిగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు పలు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ చిన్నతనంలోనే తన తాత గారిని తన తండ్రిని మించి పోయే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

సితార ఘట్టమనేని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం పక్క . కాకపోతే కొంచెం టైం పడుతుంది. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ లో 400 కే ఫాలోవర్స్ అవడంతో ఆమె ఆనందంతో ఒక పోస్ట్ పెట్టింది. ” నాకు ఇంస్టాగ్రామ్ లో 400 మంది ఫాలోవర్స్ ఉన్నారు ..నా సోషల్ మీడియా ఫ్యామిలీ వెరీ స్ట్రాంగ్ ..అందరికీ థాంక్యు.. థాంక్యు సో మచ్ లవ్ యు ఆల్ ” అంటూ సితార మిర్రర్ సెల్ఫీ ఫోటోలు షేర్ చేసింది .

ప్రస్తుతం ఈ ఫోటో నెట్ ఉంటే వైరల్ గా మారింది. కొందరు సితార ఫోటోను ట్రెండ్ చేస్తుంటే మరికొందరు నీకు ఇంత చిన్నతనంలోనే ఇంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి అంటూ నాటి కామెంత్స్ చేస్తున్నారు. మరి కొందరు ఈమె వాళ్ల నాన్న నే మించిపోయింది అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. సితార మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా మంది పేద పిల్లలకి సహాయం చేస్తూ ఉంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news