Newsఅంబానీ తో మంచు మనోజ్ దంపతుల మీట్ అందుకేనా..? ఒక్క దెబ్బ...

అంబానీ తో మంచు మనోజ్ దంపతుల మీట్ అందుకేనా..? ఒక్క దెబ్బ కి దశ తిరిగిపోవాల్సిందే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయాన్ని అయినా రాద్ధాంతం చేయడం .. భూతద్దంలో చూడడం చాలా చాలా కామన్ గా వినిపిస్తుంది కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఎవరైనా ప్రముఖుల్ని కలిసిన వాళ్లతో ఫోటోలు దిగిన వెంటనే ట్రెండ్ చేస్తున్నారు . ఇష్టం లేని హీరో అయితే ట్రోల్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా మంచు మనోజ్ కి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ మధ్యకాలంలోనే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు . ఆ తర్వాత పలు ఈవెంట్స్ లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు . రీసెంట్గా అంబానీ జియో వరల్డ్ ప్లాజా లాంచ్ చేశాడు . ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది . అంబానీ ఈవెంట్ అంటే సెలబ్రిటీస్ లేకుండా ఉంటారా..? చాలా చాలా బ్యూటిఫుల్ గా గ్లామరస్ బ్యూటీలతో స్టార్ హీరోలతో ఘనంగా జరిగింది.

ఈవెంట్ కు సల్మాన్ ఖాన్ , రన్వీర్ సింగ్, అలియాభట్, కరీనాకపూర్ , జాన్వి , దీపికా పదుకొనే , రష్మిక మందన్నా, శోభిత ధూళిపాల మరికొందరు టాలీవుడ్ తారలు సందడి చేశారు . ఈ క్రమంలోనే మంచు మనోజ్ కి కూడా ఆహ్వానం అందింది . తన భార్య మౌనిక రెడ్డితో ఈవెంట్ కి వెళ్ళాడు. అక్కడ అంబానీతో చాలా చనువుగా మాట్లాడి ఫోటో దిగాడు. దానికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది కావాలని రాజకీయపరంగా కొందరు ట్రోల్ చేస్తున్నారు . కానీ అటువంటిది అటువంటిది ఏదీ లేదని .. కేవలం ఫ్రెండ్షిప్ కారణంగానే ఆహ్వానం అందిన చేత ఆయన తన భార్యతో ఈ ఫంక్షన్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news