Movies"అని పనులు అయిపోయాయ్".. పాయల్ పరువు తీసేసిన కార్తికేయ.. బోల్డ్ కామెంట్స్...

“అని పనులు అయిపోయాయ్”.. పాయల్ పరువు తీసేసిన కార్తికేయ.. బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న కార్తికేయ .. రీసెంట్ గా నటిస్తున్న సినిమా బెదురులంక 2012. ఈ సినిమాలో హీరోయిన్గా డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కార్తికేయ , నేహ శెట్టి రీసెంట్ గా ఢీ 15 షో కి గెస్ట్లుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రదీప్ ఓ ఆట ఆడేసుకున్నారు. మరి ముఖ్యంగా కార్తికేయ కూడా ఎక్కడ తగ్గకుండా ప్రదీప్ కి ఓ రేంజ్ లో పంచెస్ వేయడం షో కే స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టింది..

ఈ క్రమంలోనే ప్రదీప్ హీరోయిన్స్ తో కెమిస్ట్రీ గురించి ప్రశ్నించారు. దీనికి కార్తికేయ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు. మనకు తెలిసిందే కార్తికేయ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఆర్ఎక్స్ 100 . ఆర్ఎక్స్ 100 సినిమాలో కార్తికేయ ఏ విధంగా రెచ్చిపోయి నటించాడొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ ని నలిపేసాడు అన్న టాక్ అప్పట్లో వైరల్ గా మారింది . రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఢీ 15 షో కి వచ్చిన నేహా శెట్టి .. కార్తికేయ చాలా సందడి చేశారు.

ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ అడిగిన ప్రశ్నకి కార్తికేయ ఘాటు కౌంటర్ వేశారు. ఆయన మాట్లాడుతూ.. పనిలో పని పాయల్ రాజ్ పుత్ గురించి కూడా ఓపెన్ అప్ అయ్యాడు. దీంతో షో కి హ్యూజ్ రేంజ్ లో టీఆర్పి రేటింగ్స్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ ..పాయల్ తో క్రెమిస్టృఈ అద్దిరిందని. ఫుల్ గా అన్ని పనులు అయిపోయాయి అని ఎక్కడా కూడా భయపడకుండా బెదరకుండా అన్ని అయిపోయాయి అంటూ బోల్డ్ గా స్పందించాడు . ఆ తర్వాత అది సినిమాలో అని చెప్పుకొచ్చి క్లారిటీ ఇచ్చాడు . ఇలా సినిమాల ప్రమోషన్స్ కోసం స్టార్ హీరోలు కూడా డబల్ మీనింగ్ డైలాగ్స్ వాడటానీ అలవాటు చేసేసుకున్నారు . చూడాలి మరి ఈ సినిమాతో కార్తికేయ కెమిస్ట్రీ ఏమేరా వర్క్ అవుట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news