Moviesకోడలు పిల్ల ఈజ్ బ్యాక్..ఊహించని షాక్ ఇచ్చిన సమంత..అభిమానులు పిచ్చ హ్యాపీ..?

కోడలు పిల్ల ఈజ్ బ్యాక్..ఊహించని షాక్ ఇచ్చిన సమంత..అభిమానులు పిచ్చ హ్యాపీ..?

నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడానికి సిద్దపడిన స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా అంతే అవుననే అంటున్నాయి ఆమె గద్దర సన్నిహితులు. ఇండస్ట్రీకి ఇంటర్ అయిన అతి కొద్ది టైంలో నే బాగా పాపులర్ అయిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్లల్లో ఈ అమ్మడు కూడా ఒకరు. ఏమాయ చేసావే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమై..తన క్రేజీ లుక్స్ తో కుర్రకారుని నిద్రపోకుండా చేసింది.

ఇక ఆ సినిమా షూటింగ్ టైంలోనే హీరో నాగచైతన్య తో లవ్ లో పడి గుట్టుచప్పుడు కాకుండా కొన్ని సంవత్సరాలు మెయిన్ టైన్ చేసి..ఫైనల్ గా వన్ ఫైన్ డే ఇంట్లో పెద్దలకు చెప్పి..ఎలాగోలా వాళ్ల దగ్గర యస్ చెప్పించుకుని..అంగరంగ వైభవంగా గొవాలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇక పెళ్లి తరువాత చైతన్య సమంత ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసారు. అలా ఇలా కాదు భీబత్సంగా ..వాళ్ళు ఎంతలా ఎంజాయ్ చేసారో సమంత పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తేనే అర్ధమైపోతుంది.

ఇక అంత దాడంగా ప్రేమించుకుని..ఇష్టంగా పెళ్ళి చేసుకున్న ఈ జంట..కొన్ని నెలల ముందు మేం విడిపోతున్నాం అని ప్రకటించడంతో ఇండ్స్ట్రీ తో పాటు సామాన్య ప్రజలు షాక్ అయ్యారు. అస్సలు ఏమైంది..ఎందుకు విడిపోతున్నారు అనే ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండా..వాళ్ళ లైఫ్ వాళ్ళు సింగిల్ గా గడిపేస్తున్నారు. ఇక సమంత రీసెంట్ గా చేసిన పనితో అక్కినేని అభిమానులకు మళ్లి కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. తాజాగా సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి విడాకుల ప్రకటనను తొలగించింది.

దీంతో అభిమానుల్లో కొత్త డౌట్లు మొదలైయాయి. సామ్‌ ఎందుకు దాన్ని డిలీట్‌ చేసింది? వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోతున్నారా? అంటూ రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ నిజంగానే వీళ్ళు కలిసిపోతే అక్కినేని అభిమానులకు అంతకంటే గుడ్ న్యూస్ మరోకటి ఉండదు. కానీ కొందరు నెటిజన్స్ మాత్రం చైసామ్‌ మళ్లీ కలిసే ఛాన్స్‌ లేదు..సమంత పొరపాటున అయిన డిలిట్ చేసి ఉండాలి.. లేదా ఇక దాని అవసరం లేదని భావించి ఆ నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తీసేసి ఉండాలి అని చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news