తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే ట్రెండ్ సృష్టించిన దర్శకుడు తేజ.తెలుగు చిత్ర పరిశ్రమలో వెరైటీ కథనాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డైరెక్టర్ తేజ. తన సినిమాల ద్వారా తేజ...
సోషల్ మీడియా స్టార్స్కు ఉండే ఫాలోయింగ్ వేరబ్బా.. ఒకప్పుడు డబ్ స్మాష్ ఆ తరువాత టిక్ టాక్ అంటూ ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. ఇక యూట్యూబ్లో అయితే వెబ్ సిరిస్లు, షార్ట్...
దీపికా పడుకోణె .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందంతో,తన నటనతో ఎంతో మందిని ఎంటర్ టైన్ చేస్తూ..కోట్లాది మంది ప్రేక్ష్స్కులను సంపాదించుకున్న క్రేజీ బ్యూటీ. బాలీవుడ్ లో...
గత మూడు సంవత్సరాలుగా కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఓ జాడ్యం మాదిరిగా మారిపోయింది....
తెలుగు యంగ్ డైరెక్టర్ సంపత్ నంది వరుణ్ తేజ్ హీరోగా నిషా అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన 'ఏమైంది ఈ వేళ' సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద...
ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమె బాలయ్య, ఎన్టీఆర్, గోపీచంద్, జగపతిబాబు, నితిన్ లాంటి హీరోల సినిమాల్ల నటించింది. అప్పుడెప్పుడో పదిహేడేళ్ల క్రితం వచ్చిన ఎవరే అతగాడు సినిమాతో...
హన్సిక.. ఈ పేరు తలుచుకోగానే బొద్దు అందాలతో కళ్లముందుకు ఆమె అలా వచ్చేస్తుంది. ఈ బొద్దందాలతోనే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది హన్సిక. తమిళనాట అయితే ఈమెకు ఏకంగా గడి కూడా కట్టేసారు అభిమానులు....
టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఉత్తేజ్ భార్య పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.భార్య దూరం అవడం...
డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాబోతున్న మరో భారీ సినిమా ‘సలార్’. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శ్రుతి హసన్ హీరోయిన్గా నటిస్తోంది. కేజీఎఫ్...
ఫీల్గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో కమ్బ్యాక్ ఇచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బొంబాట్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల తన నెక్ట్స్ సినిమాను.....
యూట్యూబ్లో పచ్చి బూతులు మాట్లాడుతూ.. తన యాస, భాషలతో ఆకట్టుకుని మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టే సరయు.. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి కేవలం ఒక్క వారానికే ఎలిమినేట్ అయ్యిన విషయం తెలీసందే....
కొద్ది రోజులుగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య దూరం పెరుగుతుందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ముఖ్యంగా గతంతో అల్లు అర్జున్కి కూడా మెగా ఫ్యాన్స్ మద్దతుగా నిలిచేవారు. కానీ ఇటీవల అల్లు ఫ్యాన్స్...
మెగా హీరో సాయి ధరమ్ తేజ్..గత రెండురోజుల నుండి మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి...
ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లెక్కల డైరెక్టర్ సుకుమార్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్...
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆయనకు చాలా తీవ్ర గాయలయ్యాయి. కేబుల్ బ్రిడ్జ్, ఐకియా...
నందమూరి నటసింహం బాలయ్య కచ్చితంగా నిర్మాతల హీరో అని చెప్పాలి. బాలయ్య నిర్మాతల మనిషి. నిర్మాత బాగుంటేనే సినీ రంగం బాగుంటుంది.. పదిమందికి ఉపాధి దొరుకుతుంది.....