Moviesఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు అందరికి అదే పిచ్చి.. అందుకే అలా చేస్తున్నారా..?

ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు అందరికి అదే పిచ్చి.. అందుకే అలా చేస్తున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడానికి బాగా ట్రై చేస్తున్నారు డైరెక్టర్స్ . అందరూ డైరెక్టర్స్ అలా ఉన్నారు అని చెప్పలేము కానీ కొంతమంది మాత్రం ప్రాణాలు పణంగా పెట్టి మరి సినిమాలను తెరకెక్కిస్తున్నారు . సంవత్సరాలు సంవత్సరాలు కుటుంబాలకి దూరంగా ఉంటూ లైఫ్ త్యాగం చేస్తూ ఇష్టమైన వాటికోసం టైం స్పెండ్ చేస్తున్నారు.

చాలామంది డైరెక్టర్ లు ఆ లిస్ట్ లోకి వస్తారు . అయితే పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న ముగ్గురు డైరెక్టర్ లు చాలా చాలా కష్టపడ్డారు. ఫైనల్లీ సక్సెస్ అందుకున్నారు . అయితే వీళ్ళందరికీ కూడా ఒకటే పిచ్చి ఉంది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళకి కుటుంబం కన్నా వాళ్ళ పర్సనల్ ఆరోగ్యం కన్నా జనాలను ఎంటర్టైన్ చేయాలి అన్న పిచ్చే ఎక్కువ .

ఆ కారణంగానే సుకుమార్ – ప్రశాంత్ నీల్ – రాజమౌళి తమ లైఫ్ ని సాక్రిఫైజ్ చేసి మరి సినిమాలను తెరకెక్కిస్తున్నారు . వీళ్ళు సినిమాల కోసం పడే కష్టం చూస్తే ఆ విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. ప్రజెంట్ రాజమౌళి మహేష్ బాబు తో భారీ అడ్వెంచర్స్ మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సుకుమార్ పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్క అంటున్నారు జనాలు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news