Moviesకెరీర్ లో ఫస్ట్ టైం "గుంటూరు కారం" కోసం అలా చేసిన...

కెరీర్ లో ఫస్ట్ టైం “గుంటూరు కారం” కోసం అలా చేసిన మహేశ్ బాబు.. కృష్ణ కొడుకు అనిపించాడుగా..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సంక్రాంతి కానుకగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది . అంతేకాదు రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన స్పీచ్తో అభిమానులను ఆకట్టుకునేసాడు మహేష్ బాబు. కాగా మహేష్ బాబు సినిమా అంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చూడాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .

కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ అవకాశం దక్కదు. కాగా రీసెంట్గా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయంలో నమ్రత సంచలన నిర్ణయం తీసుకుంది . ఆడవాళ్లు కూడా మహేష్ బాబు సినిమాను చూడాలి అని ఉంటుంది అని తెలిసి ఆమె స్పెషల్ గా ఆడవాళ్లకు మాత్రమే షోలు వేయించడానికి నిర్ణయం తీసుకుంది . దీనికి సంబంధించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. విజయవాడ గాంధీనగర్ లోని రాజ్ థియేటర్లో స్పెషల్ షో నమ్రత స్పెషల్ షోలు ఏర్పాటు చేయబోతున్నారట.

విజయవాడ గాంధీ నగర్‌లోని రాజ్ థియేటర్ లో ఈ స్పెషల్ షోని నమ్రత ఏర్పాటు చేశారు. రాజ్ థియేటర్ లో గుంటూరు కారం ఫస్ట్ డే ఫస్ట్ షో కేవలం మహిళలకు మాత్రం పడబోతోంది. ఈ న్యూస్ తెలుసుకొని మిగతా లేడీస్ ఫాన్స్ కూడా మా ఊర్లో కూడా ఇలా వేయండి మేడం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు ఎప్పుడు కూడా తన సినిమాల విషయంలో ఇలా చేయలేదు . ఫస్ట్ టైం గుంటూరు కారం సినిమాకి మాత్రమే ఇలా చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news