Moviesశ్రీదేవికి బ‌తికుండాగానే న‌ర‌కం చూపించిన ఆ ముగ్గురు ఎవ‌రంటే…?

శ్రీదేవికి బ‌తికుండాగానే న‌ర‌కం చూపించిన ఆ ముగ్గురు ఎవ‌రంటే…?

దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి గురించి భారతీయ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 55 సంవత్సరాల వయసులోనే ఆమె దుబాయిలో ఓ ఫంక్షన్ కి వెళ్లి అక్కడే అనుమానాస్పస్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్రీదేవి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అయినా ఆమె మూలాలు అన్ని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోనే ఉన్నాయి.

ముందుగా తెలుగు – తమిళ భాషల్లో తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మకుటం లేని మహారాణిలా వెలిగిపోయింది. ముఖ్యంగా హిందీ సినీ ప్రేమికులు శ్రీదేవిని అతిలోకసుందరిగా ఆరాధించారు. ఈ క్రమంలోనే అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న బోని కపూర్ మాయలో పడిన శ్రీదేవి అతడి జీవితంలోకి రెండో భార్య‌గా వెళ్ళింది. అయితే ఆ తర్వాత శ్రీదేవిని తన ఆర్థిక అవసరాలకు బాగా వాడుకున్న బోనికపూర్ లో స్వార్థం పెరిగిపోయింది.

తన కొడుకు అర్జున్ కపూర్ సినిమాలకు శ్రీదేవి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెట్టుబడులు పెట్టించడం.. ఆమెను ఆర్థికంగా దివాళి తీసేవరకు వాడుకోవటం చకచక జరిగిపోయాయి. జాన్వీకపూర్ కడుపులో ఉండగా బోని మొదటి భార్య అయితే శ్రీదేవిని కడుపులో బలంగా తనడంతో ఆ బాధకు శ్రీదేవి విలువల్లాడిపోయింది. ఇదే విషయాన్ని శ్రీదేవి బోనికి చెప్పుకుని ఏడ్చిన బోని అస్సలు పట్టించుకోలేదట.

ఆ తర్వాత అర్జున్ కపూర్ అయితే శ్రీదేవిని జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకుంటూ వెళ్ళాడట. ఇలా కెరీర్ చివరి దశలో శ్రీదేవి ఎన్నో బాధలు పడింది. అప్పటికి గాని ఆమెకు తాను బోణికపూర్‌ను పెళ్లి చేసుకుని ఎంత తప్పు చేశానన్న విషయం తెలిసి రాలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శ్రీదేవి చివరకు ఆర్థికంగా చితికిపోయి పూర్తిగా బోనీకపూర్ కంట్రోల్లోకి వెళ్లిపోయింది. అలా ఆమె జీవితం సర్వనాశనం అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news