Moviesతీవ్ర విషాదంలో త్రిష..ఆయన మృతి..!!

తీవ్ర విషాదంలో త్రిష..ఆయన మృతి..!!

చెన్నై బ్యూటి త్రిష ఇప్పుడు ఈవ్ర విషాదంలో ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్రిష ఆమె కోసం కష్టపడిన ఓ వ్యక్తి..ఇవాళ్ల మరణించారు. ఇక ఆయన మరణంతో త్రిష అత్యంత విషాంలో ఉన్నట్లు సమాచారం. తన కోసం ఎంతో కష్ట పడిన అభిమాని ఈ లోకం లో లేకపోవటంతో నరక యాతన పడుతోందని అంటున్నారు అభిమానులు. దీంతో ఈమె పడుతున్న బాధను చూసి అందరు చలించిపోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు..? త్రిష ఎందుకు ఇంతలా బాధప్డుతుంది..? ఇకడ తెలుసుకుందాం.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన బ్యూటీ త్రిష. తెలుగు, తమిళంలో స్టార్ హీరోలు అందరితో నటించి.. నెం.1 హీరోగా నిలిచింది. అయితే గత కొంతకాలంగా సరైన హిట్లు లేకపోవడంతో సినిమాలకు దూరమైంది. ఆ మధ్యకాలంలో కొన్ని లేడీ ఓరియెంటెట్ సినిమాలు కూడా ట్రై చేసింది ఈ భామ. కానీ, ఏవీ తనకు కలిసి రాలేదు. దీంతో ఆమె తన గురిచిన అప్డేట్స్..మిగతా సమాచారలు అంతా ట్వీట్టర్ వేదికగా తెలియజెసేది. అయితే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

ఇక త్రిష ఫ్యాన్స్ ఆమె వీరాభిమాని అయిన కిషోర్ తనకోసం ఎంతో శ్రమించారు. త్రిష అభిమానులను ఒక్క చోట తీసుకురావడాని బాగా కష్టపడ్డారు. అయితే త్రిష వీరాభిమాని అయిన కిషోర్ నేడు కన్నుమూశారు. తన వీరాభిమాని చనిపోవడంతో త్రిష విషాదంలో మునిగిపోయారు. తన అభిమాని చనిపోయాడని కన్నీరుమున్నీరైంది. తన గుండె బద్దలైందన్నట్టుగా సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. నీ అంతేకాదు తన ఆత్మకు శాంతి చేకూరాలి సోదర అంటూ ఎమోషనల్ అయింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news