కొద్ది రోజులుగా బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ పెద్దలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది. ముఖ్యంగా సుశాంత్సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత ఆమె మరింతగా రెచ్చిపోతూ బాలీవుడ్లో ఉన్న నెపోటిజంతో పాటు బాలీవుడ్లో...
ఏపీ రోజు రోజుకు అప్పుల కుప్పగా మారిపోతోంది. గత ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి, సంక్షేమం, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్లింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలు,...
వైజాగ్లోని పెందుర్తిలో నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడు కర్రి శ్రీకాంత్కు జరిగిన శిరోముండనం వీడియోతో సహా బయటకు రావడం సభ్యసమాజం నివ్వెరపోతోంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే నూతన్...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏపీకి మూడు రాజధానుల అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అధికార వైఎస్సార్సీపీ పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లోకి మార్చేస్తోంది. దీనిపై రాజధాని రైతులు కోర్టుకు...
తెలంగాణలో బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రాజాసింగ్కు భద్రత పెంచారు. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో మాత్రమే...
దేవినేని ఉమా...టీడీపీలో అత్యంత కీలక నాయకుడు. కృష్ణా జిల్లాలో పార్టీ కోసం నిరంతరం కష్టపడే నేత. నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన ఉమా...2019 ఎన్నికల్లో జగన్ గాలిలో తొలిసారి...
మనం నగదు కావాలంటే ఏటీఎంకు వెళ్లి ఏటీఎం కార్డు వేసి నగదు డ్రా చేసుకుంటాం... అయితే ఇప్పుడు ఏటీఎం తరహాలో బియ్యం కోసం కూడా ఏటీఎంలు ఏర్పాటు చేయాలని కన్నడ ప్రభుత్వం ప్లాన్...
అతడు ఎంతో ఇష్టంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు... ఆమె తొలి చూపులోనే చూసి ఫిదా అవ్వడంతో ప్రపోజ్ చేసిన వెంటనే ఆమె కూడా అతడి ప్రేమను ఓకే చెప్పేసింది. చివరకు పెళ్లి చేసుకున్నాడు....
హైదరాబాద్లో ఓ మహిళపై ఏకంగా 139 మంది రేప్ చేశారంటూ నమోదు అయిన కేసులో పలువురు సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. మిర్యాలగూడకు చెందిన ఓ యువతి తనపై 139 మంది ఏకంగా...
కరోనాతో ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఓ కాంగ్రెస్ ఎంపీని సైతం కోవిడ్ బలి తీసుకుంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు, కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ...
ఏపీలో అధికార వైఎస్సార్సీపీలోకి పలువురు కీలక నేతలు వరుసపెట్టి జంప్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...
టీడీపీ ఫైర్బ్రాండ్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. విజయవాడ నగరంలో కరోనా తీవ్రంగా ఉన్నా కూడా ఆయన ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొద్ది...
అంబటి రాంబాబు...ఎలాంటి విషయన్నైనా అనర్గళంగా మాట్లాడుతూ, ప్రత్యర్ధి పార్టీలపై సెటైర్లు వేసే నేత. మేటర్ వీక్గా ఉన్నా సరే తన మాటలతో హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబుపై పనికిమాలిన...
కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరామ్కు కజిన్ అయ్యే వ్యక్తి పేకాట స్థావరం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో భారీ...
పీఎంజే జ్యూవెల్స్ మరో సరికొత్త క్యాంపెయిన్ను ఆవిష్కరించింది. పీఎంజే జ్యూవెల్స్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార బ్రాండ్ అంబాసిడర్...