Moviesసిగ్గు-రోషం ఉన్న నయనతార.. కొన్ని కోట్లు ఇచ్చిన ఇక ఆయనతో సినిమా...

సిగ్గు-రోషం ఉన్న నయనతార.. కొన్ని కోట్లు ఇచ్చిన ఇక ఆయనతో సినిమా చేయదట.. ఎందుకంటే..?

తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు భారీ అంచనాల నడుమ తెరకెక్కిరిలీజ్ అయిన జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ విజయాన్ని అందుకున్న సరే .. ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార మాత్రం బకరా అయిపోయింది . మరీ ముఖ్యంగా సెకండ్ హీరోయిన్గా ఉన్న దీపికా పదుకొనే కొన్ని సీన్స్ అయినా ఆమె హైలెట్ అవ్వడం సినిమా మొత్తం కష్టపడి నయనతార లాస్ట్ లో బకరాగా మారడం అభిమానులకి ఇబ్బందికరంగా ఉంది .

కేవలం అభిమానులకే కాదు నయనతార కూడా ఇదే ఫీలవుతుంది . అందుకే జవాన్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆ సినిమాపై ఎటువంటి విధంగా స్పందించట్లేదు . అంతేకాదు సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా పాల్గొనడం లేదు . అట్లీ తనను మోసం చేశాడని .. నాకంటే ఎక్కువగా దీపిక పదుకొనకే ప్రిఫరెన్స్ ఇచ్చి ఆమెని సినిమాలో హైలెట్ చేశాడని బాధ పడిపోతుందట.

అంతేకాదు బుద్ధుంటే ఇంకోసారి అట్లీ దర్శకత్వంలో సినిమాలో నటించిన చెప్పుకొస్తుందట . అంతేకాదు షారుక్ ఖాన్ కూడా తనను క్రేజ్ కోసమే ఇలా వాడుకున్నారు అని.. ఇక ఆయనతో సినిమా చేసే ఛాన్స్ లేదు అంటూ విగ్నేష్ శివన్ తో బల్లకుద్ది మరి చెప్పేసిందట . దీంతో ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news