Movies"నా జోలికి వస్తే దూల తీర్చి..దూపం వేస్తా"..బూతులతో రెచ్చిపోయిన అనసూయ.. ఏమైందంటే..?

“నా జోలికి వస్తే దూల తీర్చి..దూపం వేస్తా”..బూతులతో రెచ్చిపోయిన అనసూయ.. ఏమైందంటే..?

అనసూయ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా ఆమె చేసే ఫోటోషూట్ కుర్రాళ్లకు మంచి కిక్ ఇస్తుంది. కావాలనే ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు కొందరు ఆకతాయిలు. అనసూయ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్కి గురి అయిందో మనం చూసాం.

కారణాలు ఏవైనా సరే సోషల్ మీడియాలో నీచమైన కామెంట్స్ తో అనసూయను అలా ట్రోల్ చేయడం సమంజసం కాదు అంటూ పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా మండిపడ్డారు . అనసూయ చేసిన రీల్ మరోసారి నెట్టీంట వైరల్ గా మారింది. ” 2023 లో నా మాటలు నా బిహేవియర్ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మీకు మంచిగా అయింది . 20 24 లో కూడా నేను ఇలానే ఉంటా నా జోలికి వస్తే దూల తీర్చు దూపం వేస్తా ” అంటూ బూతులతో రెచ్చిపోయింది .

దీనికి సంబంధించిన రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనసూయ ఇది చాలా సరదాగా చేసినప్పటికీ ఆడేసుకుంటున్నారు జనాలు. నీకు 2024 లో కూడా బొమ్మ కనిపించబోతుంది కాస్కో అంటూ మండిపడుతున్నారు. అనసూయ చేసిన రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా అనసూయ పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీ గా ఉంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news