Newsఛీ ఛీ ..ఆ మెగా హీరోకి అలాంటి పాడు అలవాటు ఉందా..?...

ఛీ ఛీ ..ఆ మెగా హీరోకి అలాంటి పాడు అలవాటు ఉందా..? వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది . ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . అంతేకాదు వరుణ్ లావణ్య పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పటికే నెట్టింట టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలో ఉన్న ఓ హీరోకి సంబంధించిన వార్త వైరల్ గా మారింది .

ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో సగానికి మందికి పైగా మెగా ఫ్యామిలీ నుంచి ఉన్న హీరోలే కావడం గమనార్హం . కాగా రీసెంట్గా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వైష్ణవ తేజ్ లేటుగా వచ్చిన చాలా లేటెస్ట్ గా వచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకి కమిట్ అవుతూ వరుసగా హిట్లు అందుకుంటున్నాడు . త్వరలోనే ఆదికేశవ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు . ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

అయితే వైష్ణవ తేజ్ కి పాడు బుద్ధి ఉందట . ఎవరైనా సరే డైరెక్టర్ తన దగ్గరకు వచ్చి స్టోరీ వివరిస్తే ఆ స్టోరీను ఒక్క అటెంప్ట్ లోనే ఎస్ లేదా నో చెప్పేస్తాడట. అది చాలా చాలా పెద్ద తప్పు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒక హీరో ఆ కథను మొత్తం విని తన పార్ట్ విజువలైజేషన్ ద్వారా ఇమాజినేషన్ చేసుకొని ఆ తర్వాత సినిమాను యాక్సెప్ట్ చేయాలా వద్దా అని అనుకోవాలని ..సింగిల్ లైన్ తో సినిమా గురించి ఎలా డిసైడ్ చేస్తారు అని..? అది కూడా ఎక్స్పీరియన్స్ హీరో అయితే పర్లేదు కానీ ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్న హీరో సింగిల్ లైన్ విని సినిమాను వదులుకోవడం మూర్ఖత్వమే అని చెప్పుకొస్తున్నారు..?

అంతేకాదు అలా రిజెక్ట్ చేసిన తర్వాత చాలా బాధపడిపోతాడట వైష్ణవ్ తేజ్ . అంతేకాదు పర్సనల్ లైఫ్ విషయంలో కూడా వైష్ణవ్ తేజ్ ఇలాంటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారట. ఒక్క దాని మీద నిలకడగా ఉండడట . దీంతో మెగా ఫ్యామిలీలో అందరూ వైష్ణవ్ తేజ్ బిహేవియర్ పట్ల కన్ఫ్యూషన్ గానే ఉంటారు అన్ని తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈ వార్త వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news