ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు . అప్పుడెప్పుడో దాదాపు 16 ఏళ్ల కిందట మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో మాట్లాడిన కొన్ని ఎమోషనల్ మాటలను ఇప్పుడు నిజం చేశాడు రామ్ చరణ్ అంటూ మెగా ఫ్యాన్స్ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు . గోవా ఫిలిం ఫెస్టివల్ లో మన తెలుగు నటుల ఫోటోలు కనిపించడం లేదు అంటూ భావోద్వేగానికి గురయ్యాడు మెగాస్టార్ చిరంజీవి .
మన ఇండస్ట్రీలో ఉన్న ఎస్వీఆర్ , ఏఎన్ఆర్ , ఎన్టీఆర్ వంటి గొప్ప నటులకు సరైన గౌరవం లభించలేదు అని ఎమోషనల్ అయ్యారు . అప్పుడు చిరంజీవి మాట్లాడిన ఎమోషనల్ మాటలను చిరంజీవి కొడుకు చరణ్ ఇప్పుడు నిజం చేశాడు . ఈ ఏడాది జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో రామ్ చరణ్ ఫోటో అక్కడ కనిపించింది.
🦁 @AlwaysRamCharan is the Only Contemporary Actor & Only South Indian Actor Placed Amidst the Legends of Indian Cinema. #IFFI54
— Johnnie Walker (@Johnnie5ir) November 21, 2023
pic.twitter.com/XLc50Rtyhl
దీంతో తండ్రి మాటలను కొడుకే నిజం చేశాడు అంటూ మెగా అభిమానులు పోస్ట్ చేస్తున్నారు . చిరంజీవి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు . ఇప్పుడు అక్కడే తన కొడుకు రామ్ చరణ్ ఫోటో కనిపించడంతో మెగా ఫాన్స్ సంతోష పడిపోతున్నారు . కాగా పక్కనే అనుష్క దేవసేన ఫోటో కూడా మనం చూడవచ్చు .దీంతో ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!
The 54th International Film Festival of India (IFFI), one of Asia's most prestigious film festivals, has officially commenced in Goa on 20th November (Yesterday).@AlwaysRamCharan @MsAnushkaShetty ♥️♥️#RamCharan #ManOfMassesRamCharan #GlobalStarRamCharan #GameChanger pic.twitter.com/lz68HlUyo6
— John Wick (@JohnWick_fb) November 21, 2023