Newsవామ్మో..అర్ధ రాత్రి..అందరు ఇంట్లో నిద్రపోయాక..రష్మిక మందన్నా అలా చేస్తుందా..?

వామ్మో..అర్ధ రాత్రి..అందరు ఇంట్లో నిద్రపోయాక..రష్మిక మందన్నా అలా చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా స్టేటస్ ఇప్పుడు ఎంతటి హై స్థానంలో ఉందో మనకు బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయిన రష్మిక మందన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే రాజ్యమేలేస్తుంది . ఒక్క సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్లు పారితోషకం తీసుకుంటున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారింది .

మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ రష్మిక మందన్నా కెరియర్ ఏ స్థానంలో ఉందో అర్థం చేసుకోవచ్చు . కాగా రీసెంట్గా రష్మిక మందన్నాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రష్మిక మందన్నా చిలిపి చిలిపి పనులు చేయడం అంటే చాలా సరదా అట. ఎలా అంటే.. వంటింట్లో అమ్మ వంట చేస్తున్న టైంలో వెనకాల నుంచి భయపెట్టడం ..చెల్లిని ఫన్నీగా ఏడిపించడం ..నాన్న పాకెట్లో 1000 రూపాయలు 2000 తీసుకోవడం ..ఇప్పటికే చేస్తూ ఉంటుందట.

అంతేకాదు అర్థరాత్రి అందరు నిద్రపోయాక టీవీలో కార్ట్యూన్స్ చూడడం అంటే రష్మిక మందన్నాకు పడి చచ్చిపోయే అంత ఇష్టమట . స్కూల్ టైమింగ్ లో అలా చేద్దామన్న ఆమెకు అంత ఛాన్స్ దొరికేది కాదు అని ఆ తర్వాత ఒక ఊహ వచ్చాక ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తున్నాను అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ రష్మిక మందనకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా ..?అంటూ జనాలు ఫన్నీగా నవ్వుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news