Moviesఎన్టీఆర్-రష్మిక మందన్నా ల క్రేజీ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్...

ఎన్టీఆర్-రష్మిక మందన్నా ల క్రేజీ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. జస్ట్ మిస్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. అవి ఎన్ని సార్లు సరే ట్రై చేసినా కుదరవు.. అలా ఎన్నో కాంబో ఇప్పటికే మిస్ అయ్యి ఫాన్స్ డిసపాయింట్ అయ్యేలా చేశాయి. వాళ్ళల్లో ఒకటే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రష్మిక మందన్నాల కాంబో . నిజానికి వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడో తెరపై కనిపించాల్సి ఉండింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో మొదటగా హీరోయిన్గా అనుకున్నింది త్రివిక్రమ్ – రష్మిక మందన్నా నేనట.

అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదుగుతున్న రష్మికను సినిమాలో పెట్టుకుంటే క్రేజ్ – పబ్లిసిటీ – పాపులారిటీ అన్ని వస్తాయని భావించారట . అయితే రష్మిక మందన్నా అప్పటికే వేరే సినిమాకి అన్ని కాల్ షీట్స్ ఇచ్చేసి బిజీగా ఉండడం కారణంగా కాల్ షీత్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందట . కానీ కొంచెం టైం వెయిట్ చేస్తే కచ్చితంగా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేస్తాను అంటూ ప్రామిస్ చేసిందట .

అయితే అప్పటికే ఎన్టీఆర్ సినిమా లేట్ అయిపోతుంది అని .. త్రివిక్రమ్ తన ఫేవరెట్ క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే ను చూస్ చేసుకున్నారు . ఫైనల్లీ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. అలా రష్మిక మందన్నా – ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన సినిమా మరో హీరోయిన్ ఖాతాలో పడిపోయింది . అయితే ప్రెసెంట్ ఎన్టీఆర్ దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ – రష్మిక మందన్నా లు పోటీ పడుతున్నారు. చూడాలి మరి ఈ రోల్ ఎవరికి దక్కుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news