Moviesలేటు వయసులో ఘాటు నిర్ణయం..అమ్మగారికి ఇప్పుడు మూడ్ వచ్చిందా..!?

లేటు వయసులో ఘాటు నిర్ణయం..అమ్మగారికి ఇప్పుడు మూడ్ వచ్చిందా..!?

జనరల్ గా మన పెద్దవాళ్ళు అంటుంటారు.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. అప్పుడే చూడటానికి చాలా చక్కగా ఉంటుంది . 12 ఏళ్ల వయసులో చేసుకోవాల్సిన ఫంక్షన్ను 30 ఏళ్ల వయసులో చేసుకుంటే దరిద్రంగా ఉంటుంది. అలాగే 25 ఏళ్ల వయసులో చేసుకోవాల్సిన పెళ్లి 50 ఏళ్ల వయసులో చేసుకుంటే పరమ చెత్తగా ఉంటుంది. పాపం ప్రజెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకొని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నెట్టింట ట్రోలింగ్ కి గురి అవుతుంది.


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న టబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో కూడా అమ్మడుకు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ముఖ్యంగా టాలీవుడ్లో కింగ్ నాగార్జున తో కలిసి అమ్మడు చేసిన సినిమాలు ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. సినిమా కథలో కంటెంట్ ఎలా ఉన్నాకాని.. తెరపై వీళ్ల రొమాన్స్ చూసి భార్యాభర్తల సైతం నవ్వుకున్నారు. అంతెందుకు ఎవరైనా తెలియని వారు ఈ జంటను చూశారంటే కచ్చితంగా భార్యాభర్తలని అనుకుంటారు . అంత పర్ఫెక్ట్ కెమిస్ట్రీతో చెలరేగిపోతారు ఈ జంట . మరీ ముఖ్యంగా వీళ్ళ కాంబోలో వచ్చిన ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ సినిమా “నిన్నే పెళ్ళాడుతా” లో వీళ్ళిద్దరిని చూసి ఇప్పటికీ నవ్వుకుంటూ ఉంటారు జనాలు. అంతలా వాళ్ల కెమిస్ట్రీలో జనాలకు ఎక్కించేశారు ఈ జంట.


కాగా ప్రస్తుతం డబ్బు వయసు 51. ఇప్పటివరకు ఆమె పెళ్లి చేసుకోలేదు .దానికి కారణం కొందరు నాగార్జునతో ఉన్న ఎఫైర్ అని అంటుంటే.. మరికొందరు ఆమెకు పెళ్లి పై నమ్మకం లేదని ..సమాజంలో ఉండే మగవాళ్ళందర్నీ చిన్నచూపు చూస్తుందని అంటుంటారు. అయితే రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె విడాకులు తీసుకున్న స్టార్ హీరోతో డేటింగ్ లో ఉందట. అంతేకాదు త్వరలోనే ఇద్దరు పెళ్లి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు టబు పైనే పడ్డాయి . కొందరు “ఈ వయసులో నీకు మూడు వచ్చిందా బేబీ..? అంటుంటే, ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేస్తావు నువ్వు” అంటూ కామెంట్ చేస్తున్నారు . మొత్తంగా టబు పెళ్లి విషయం బాలీవుడ్ మీడియాలో హట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news