Moviesఆమె కోసం రు 4.5 కోట్ల‌తో ప్లాట్ కొన్న సుశాంత్‌... ఆమె...

ఆమె కోసం రు 4.5 కోట్ల‌తో ప్లాట్ కొన్న సుశాంత్‌… ఆమె ఎవ‌రంటే…!

దివంగ‌త బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత అత‌డి ఆత్మ‌హ‌త్య‌పై జ‌రుగుతోన్న విచార‌ణ‌లో అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతోన్న కొద్ది స‌రికొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియాను విచారించ‌గా అనేక కోణాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. సుశాంత్ మాలాడ్‌లో రు 4.5 కోట్ల‌తో విలువైన ఓ ప్లాట్‌ను కొనుగోలు చేసిన‌ట్టు తేలింది. ఇంకా ప్లాట్‌లోనే అంఖితా లోఖాండే నివ‌సిస్తున్న‌ట్టు ద‌ర్యాప్తులో తేలిందంటున్నారు.

 

ఈ ప్లాట్ కోసం సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ ఎంత ఇచ్చాడ‌న్న‌ది తెలియ‌న‌ప్ప‌ట‌కి.. ఇంకా కొన్ని ఈఎంఐలు మిగిలే ఉన్నాయంటున్నారు. అయితే ఈ ప్లాట్‌కు సంబంధించి ప్ర‌తీ ఈఎంఐ కూడా సుశాంతే చెల్లించేవాడ‌ని టాక్‌. ఇక సుశాంత్ అక్కౌంట్‌ను రియా తారుమారు చేసింద‌న్న దానిపై సైతం ఈడీ ద‌ర్యాప్తు చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news