Most recent articles by:

NEWS DESK

మ‌రో డైరెక్ట‌ర్‌కు చిరంజీవి మార్క్ షాక్‌… మెగా ఫ్యామిలీతో సినిమా అంతేగా…అంతేగా…!

టాలీవుడ్ మెగాస్టార్ మ‌రో డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తాన‌ని చెప్పి ఇప్పుడు స‌డెన్ షాక్ ఇచ్చినట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా త‌ర్వాత ప్ర‌స్తుతం స‌క్సెస్‌ఫుల్ సినిమాల ద‌ర్శ‌కుడు...

క‌రోనా ఎంత ప‌నిచేసింది.. తెలంగాణలో ఓ మంచి లీడ‌ర్‌ను చంపేసింది..!

తెలంగాణ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజ‌య్య మ‌ర‌ణించారు. తెలంగాణ‌లో ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేల‌కు క‌రోనా పాజిటివ్ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక భ‌ద్రాచలం నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడు సార్లు సీపీఎం...

తెలంగాణ‌లో మందుబాబుల‌కు గుడ్ న్యూస్‌… భ‌లే బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారుగా…

తెలంగాణ‌లో మందుబాబుల‌కు ప్ర‌భుత్వం అదిరిపోయే బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. తెలంగాణ‌లో క‌రోనా నేప‌థ్యంలో సుదీర్ఘ కాలంగా లాక్‌డౌన్ విధించ‌డంతో అక్క‌డ చాలా రోజులు మందు షాపులు బంద్ చేశారు. గ‌తంలో కేసీఆర్ మందు...

భ‌ర్త‌ను వ‌దిలి ప్రియుడితో ప్రేమాయ‌ణం… తెలంగాణ‌లో మ‌లుపులు తిరిగిన ప్రేమ‌క‌థ‌

స‌మాజంలో భ‌ర్త ఉండ‌గానే ప‌రాయి ప్రియుడి మోజులో ప‌డి మోస‌పోతోన్న మ‌హిళ‌ల‌ను... భార్య ఉండ‌గానే ప‌రాయి మ‌హిళ మోజులో ప‌డి మోస‌పోతోన్న భ‌ర్త‌ల‌ను మ‌నం ఎంతోమందిని చూస్తున్నాం.. ఈ సంఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతున్నా...

జిమ్ / యోగా సెంట‌ర్లు రీ ఓపెన్‌… ఈ రూల్స్ త‌ప్ప‌క పాటించ‌క‌పోతే మ‌ళ్లీ మూతే…!

కోవిడ్కు-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న లాక్ డౌన్ ను క్రమంగా స‌డ‌లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ జారీచేసింది. ఇందులో...

పిచ్చి తుగ్ల‌క్‌… అమ‌రావ‌తిపై జ‌గ‌న్ మోసం బ‌య‌ట పెట్టిన చంద్ర‌బాబు..

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాజ‌ధాని విభ‌జ‌న‌పై హైద‌రాబాద్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయ‌న జ‌గ‌న్‌కు డెడ్‌లైన్ విధించ‌డంతో పాటు స‌వాల్ విసిరారు....

జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు 48 గంట‌ల డెడ్‌లైన్‌… దిమ్మ‌తిరిగే స‌వాల్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు 48 గంట‌ల డెడ్‌లైన్ విధించారు. జ‌గ‌న్‌కు దమ్ముంటే అసెంబ్లీని ర‌ద్దు చేస్తే ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని.. ప్ర‌జాక్షేత్రంలోనే ఎవ‌రేంటో తేల్చుకుందామ‌ని స‌వాల్ విసిరారు. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ...

జ‌గ‌న్ ప్ర‌భుత్వం రైతుల‌ను ద‌గా చేస్తోంది: సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట పెట్టిన వైసీపీ ఎంపీ

ఏపీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి రైతుల‌ను ద‌గా చేస్తోంద‌ని వైఎస్సార్‌సీపీ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ పేరుతో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయ‌డంపై ఆయ‌న తీవ్ర...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...